Viral Video: సాయి పల్లవిని ఇలా తగులుకున్నారేంటి..!
ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో నేటితరం టాలెంటెడ్ నటీమణుల్లో సాయిపల్లవి ముందు వరుసలో ఉంటారు. 2015 ప్రేమమ్ సినిమాతో అందరినీ మాయ చేశారు సాయి పల్లవి. ఈ మూవీలో ఆమె సహజమైన నటనతో మెప్పించారు. ఆ తర్వాత తెలుగులో ఫిదా మూవీతో ప్రేక్షకుల్ని నిజంగానే ఫిదా చేశారు. భానుమతి ఒక్కటే పీస్ అంటూ తెలంగాణ స్టైల్ లో ఆమె పలికిన డైలాగ్స్ ఇప్పటికీ ట్రెండ్ అవుతూనే ఉంటాయి. ఈ మూవీ బ్లాక్ బస్టర్ విజయం సాధించింది.
#SaiPallavi as a KA Paul 🏃♀️🏃♀️🏃♀️🤣😂🤣🤣 pic.twitter.com/7BdzdKKEA0
— Swaasthi (@swaasthi) February 21, 2026
ఆ తర్వాత నానితో ఎంసీఏ సినిమా చేశారు. శర్వానంద్ తో పడిపడిలేచే మనసు, లవ్ స్టోరీ, శ్యామ్ సింగరాయ్, విరాటపర్వం, అమరన్, తండేల్ లాంటి చిత్రాలలతో వరుస బ్లాక్ బస్టర్స్ సాధించారు సాయి పల్లవి. ప్రస్తుతం పాన్ ఇండియా ప్రాజెక్ట్ అయిన రామాయణం చిత్రంతో బిజీగా ఉన్నారు. ఈ మూవీలో సీతగా నటిస్తున్నారు. అయితే అమరన్ లో ఆమె నటనకు గాను ఇటీవల ఫిల్మ్ ఫేర్ అవార్డుకు కూడా ఎంపికయ్యారు సాయి పల్లవి.

అయితే ప్రస్తుతం సాయి పల్లవికి సంబంధించిన ఓ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఓ షూటింగ్ విరామ సమయంలో ఆమెను కొందరు ఫ్యాన్స్ చుట్టుముట్టారు. ఫోటోలు, సెల్ఫీలు అంటూ ఇబ్బంది పెట్టారు. దాంతో వారినుంచి తప్పించుకునేందుకు ఆమె రన్నింగ్ చేయడం ప్రారంభించారు. అలా పరిగెత్తుకుంటూ కారులోకి వెళ్లారు. దాంతో ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.
#SaiPallavi : Tamil Telugu Malayalam
— Swaasthi (@swaasthi) February 21, 2026
All Languages available🤣😂🤣😂🤣 pic.twitter.com/4zgGEiSg1m
ఇక ఇటీవలికాలంలో సెలబ్రిటీలు ఎక్కడ కనిపించినా ఫ్యాన్స్ వారిమీద పడిపోవడం మనం చూస్తూనే ఉన్నాం. ఇలాంటి ఘటనలు ఇటీవలికాలంలో మరింతగా పెరిగాయి. నిధి అగర్వాల్, సమంత కు ఇలానే జరిగింది. అంతేకాక ఇటీవల గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తన కూతురు క్లింకారతో వచ్చినప్పుడు కూడా ఇలాంటి పరిస్థితులే ఎదురయ్యాయి. ఈ నేపథ్యంలో సెలబ్రిటీలు బయటకు రావాలంటేనే భయపడాల్సిన పరిస్థితి ఎదురైంది.
-
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే! -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి?











Click it and Unblock the Notifications