వజ్రాలగని ఆంధ్రావని
హైదరాబాద్ః మొగలాయి కళ, రాజస్ధానీ పనితనం ప్రతిబింబించే తేవా ఆభరణాల, వస్తువుల ఎగ్జిబిషన్ శుక్రవారం నుంచి నాలుగు రోజుల పాటు హైదరాబాద్ కృష్ణా ఇంటర్నేషనల్ లో జరుగుతుంది. తేవా కళ నాలుగు వందల ఏళ్ళ నాటిది. రాజస్ధాన్ లో ఒక తెగకు చెందిన వారు ఈ ఆభరణాలను తయారుచేసేవారు. అంతరించిపోతున్న ఈ కళను ఇప్పుడు ఆ తెగకు చెందిన ఒక కుటుంబం కొనసాగిస్తూ వస్తున్నది. ఈ కళాకారులు కళలోని మర్మాన్ని పొరపాటున కూడా ఎవరికీ చెప్పారు. రూపా వోరా గనుక ఈ కళ గురించి చదివి ఉండకపోతే దానికి ఇప్పటికే అంత్యక్రియలు జరిగి ఉండేవి. వృత్తి రీత్యా గ్లాస్ ఆర్టిస్టు, ఫ్యాషన్ డిజైనర్ అయిన దీపా వోరా రాజస్ధాన్ లోని ఒక కుగ్రామంలో తేవా ఆభరణాలు తయారు చేసే కళాకారుల కుటుంబం ఒకటుందని తెలుసుకుని, అక్కడికెళ్ళి వాళ్ళను ఒప్పించి ఈ కళను ప్రపంచం దృష్టికి తీసుకెళ్ళడానికి కృషి చేస్తున్నారు. తమ కళా రహస్యాలను అత్యంత గుట్టుగా ఉంచుకునే వీళ్ళు తేవా గిరిజన తెగలో గౌరవ సభ్యత్వం తీసుకున్న తర్వాత దీపా వోరాతో కళా రహస్యాలను పంచుకున్నారు.
More From
-
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్ -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !! -
ఆ పార్టీ కండువా కప్పుకొన్న టెన్నిస్ దిగ్గజం- రాజకీయాల్లో ఎంట్రీ -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్












Click it and Unblock the Notifications