సినీ తెరకెక్కిన కనిమొళి క్యారెక్టర్

అలాగే ఈ కేసులో ప్రధాన నింధితుడు.. మాజీ టెలికం శాఖా మంత్రి ఏ రాజా క్యారెక్టర్ ను రియాజ్ ఖాన్ పోషిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ కేసులో కీలక మలుపు.. కార్పోరేట్ లాబీయిస్టు నీరా రాడియా పాత్రను.. మలేషియాకు చెందిన నాడోడిగళ్ ఫేమ్ నటి చాందిని యాక్ట్ చేయనుంది. మరోవైపు కేంద్రమంత్రి అళగిరి పాత్రను కమెడియన్ సింగముత్తు పోషిస్తున్నారు. అలాగే ఎన్నికల ప్రధానాధికారిగా సత్యరాజ్ నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ చెన్నైలో ప్రారంభమైంది. 2 జీ స్పెక్ట్రమ్ కేసు సుప్రీంకోర్టులో నడుస్తుండగానే.. ఈ విషయంపై సినిమా రావడం విశేషం గా చెప్తున్నారు. మరి ఈ సినిమా క్లైమాక్స్ ఎలా ఉంటుందో మరి అందరూ తమకు తోచిన విదంగా చెప్పుకుంటున్నారు.