అందరిని అలరించే నవరాత్రి పండుగ!

మాత ఆశీస్సులకై భక్తులు మాతకు టెంకాయలు, పండ్లు, పూవులు పుష్కలంగా సమర్పిస్తారు. ఈ పండుగను ఇండ్లలోను, దేవాలయాలలోను కూడా జరుపుతారు. కొత్త బట్టలు ధరిస్తారు. సాంస్కృతిక కార్యక్రమాలలో భాగంగా దాండియా(కోలాటం), డప్పు వాయిద్యాలు, రకరకాల వేషాలతో మాతకు ఊరేగింపులు చేస్తారు.
నవ రాత్రులలో చివరి మూడు రోజులు ప్రధానమైన పండుగలుగా పరిగణించబడతాయి. వీటిని దుర్గాష్టమి, మహర్నవమి, విజయదశమిలుగా చెపుతారు. పండుగ దేశంలోని వివిధ ప్రాంతాలలో వివిధ రకాలుగా ఆచరిస్తారు. అయితే అందరికి ఈ పండుగలో ప్రధాన పూజా దేవత దుర్గా మాత. తొమ్మిది రోజుల పండుగ, దుర్గా మాత విగ్రహాలను విజయదశమినాడు నీటిలో నిమజ్జనంచేయడంతో ముగుస్తుంది. పదవ రోజున చెడును అంతం చేసే సంకేతంగా రావణాసురుడి గడ్డిబొమ్మలను తగులబెట్టి, పటాకులు కాల్చటంతో పండుగ ముగిస్తారు.
More From
-
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
చర్లపల్లి నుంచి ఏపీ మీదుగా కొత్త అమృత్ భారత్-హాల్ట్ లు ఇవే, ఆ రోజు నుంచే..! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
రైతు భరోసా నిధుల విడుదల వేళ మరో ట్విస్ట్, కీలక మార్పులు..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!! -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరిక వేళ బీజేపీ బిగ్ ట్విస్ట్, రూట్ క్లియర్..!! -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత












Click it and Unblock the Notifications