వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ఘనంగా ముగిసిన 63వ గణతంత్ర దినోత్సవ వేడుకలు
భారత దేశ గణతంత్ర దినోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా థాయిలాండ్ ప్రధాని షినవత్రా హాజరయ్యారు. ప్రధాని మన్మోహాన్సింగ్, యుపిఎ ఛైర్ పర్సన్ సోనియాగాంధీ బిజెపి అగ్ర నేత అద్వానీ తదితరులు ఈ వేడుకల్లో పాల్గోన్నారు.
ఇక ఆంధ్ర ప్రదేశ్లో గణతంత్ర దినోత్సవ వేడుకలను రాష్ట్ర గవర్నర్ నరసింహాన్ సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్లో జాతీయ జెండాని ఆవిష్కరించారు. ఆంద్రప్రదేశ్ ప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలను తెలియజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి, ఉప ముఖ్య మంత్రి దామోదర రాజనర్సింహా, స్పీకర్ నాదెండ్ల మనోహార్, పిసిసి ఛీప్ బొత్స సత్యనారాయణ, కాంగ్రెస్ నేతలు హాజరయ్యారు.
English summary
India observes its 63rd Republic Day on Thursday, commemorating the day when the Indian Constitution came into force.
Story first published: Thursday, January 26, 2012, 12:41 [IST]