జంబలకిడి పంబ: 13 ఏళ్ల తర్వాత అమ్మాయిగా

అయితే ఇప్పుడు ఆ 'అతడు' ఆమెగా మారాడు. బాలుడిగా వెళ్లిన ఆ పదకొండేళ్ల అబ్బాయి అమ్మాయిగా తిరిగి వచ్చాడు. అమ్మాయిలా కనిపించాలనే కోరికతో పదమూడేళ్ల క్రితం అందరినీ వదిలి ముంబయికి వెళ్లాడు. ప్రస్తుతం తిరిగి వచ్చి తన పేరును మంజులగా మార్చుకుంది. అబ్బాయిగా ఉన్నప్పటి పేరును చెప్పుకోవడానికి మంజుల ఇష్టపడక పేరును మార్చుకుంది.
చూడ చక్కని రూపంతో వచ్చిన ఆమెను చూసిన గ్రామస్తులు అప్పుడు వెళ్లి పోయింది ఇప్పుడు వచ్చింది ఒక్కరేనా అని ఆశ్చర్యపోతున్నారు. భీమవరంలో ఆరో తరగతి వరకు చదివిన మంజుల 1999లో ఇంటి నుండి వెళ్లి పోయింది. హిజ్రాలు ఉండే ప్రాంతానికి చేరుకుంది. పదమూడవ ఏట అమ్మాయిగా మారేందుకు శస్త్ర చికిత్సలు చేయించుకుంది.
తాను పూర్తిగా అమ్మాయిగా మారేందుకు నాలుగేళ్లు పట్టిందట. ముంబయిలోనే స్థిరపడినప్పటికీ కన్న వారిపై మమకారంతో ఇక్కడికి వచ్చిందట. మంజులను చూసిన పలువురు ఇరవయ్యేళ్ల క్రితం చూసిన జంబలకిడి పంబ సినిమాను గుర్తుకు తెచ్చుకుంటున్నారట.
-
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!?












Click it and Unblock the Notifications