జంబలకిడి పంబ: 13 ఏళ్ల తర్వాత అమ్మాయిగా

అయితే ఇప్పుడు ఆ 'అతడు' ఆమెగా మారాడు. బాలుడిగా వెళ్లిన ఆ పదకొండేళ్ల అబ్బాయి అమ్మాయిగా తిరిగి వచ్చాడు. అమ్మాయిలా కనిపించాలనే కోరికతో పదమూడేళ్ల క్రితం అందరినీ వదిలి ముంబయికి వెళ్లాడు. ప్రస్తుతం తిరిగి వచ్చి తన పేరును మంజులగా మార్చుకుంది. అబ్బాయిగా ఉన్నప్పటి పేరును చెప్పుకోవడానికి మంజుల ఇష్టపడక పేరును మార్చుకుంది.
చూడ చక్కని రూపంతో వచ్చిన ఆమెను చూసిన గ్రామస్తులు అప్పుడు వెళ్లి పోయింది ఇప్పుడు వచ్చింది ఒక్కరేనా అని ఆశ్చర్యపోతున్నారు. భీమవరంలో ఆరో తరగతి వరకు చదివిన మంజుల 1999లో ఇంటి నుండి వెళ్లి పోయింది. హిజ్రాలు ఉండే ప్రాంతానికి చేరుకుంది. పదమూడవ ఏట అమ్మాయిగా మారేందుకు శస్త్ర చికిత్సలు చేయించుకుంది.
తాను పూర్తిగా అమ్మాయిగా మారేందుకు నాలుగేళ్లు పట్టిందట. ముంబయిలోనే స్థిరపడినప్పటికీ కన్న వారిపై మమకారంతో ఇక్కడికి వచ్చిందట. మంజులను చూసిన పలువురు ఇరవయ్యేళ్ల క్రితం చూసిన జంబలకిడి పంబ సినిమాను గుర్తుకు తెచ్చుకుంటున్నారట.
-
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్! -
రైతు భరోసా నిధులు జమ విషయంలో లేటెస్ట్ అప్డేట్! -
మిథునరాశిలో బృహస్పతి ప్రత్యక్ష సంచారం.. ఈ రాశులవారు నక్కతోక తొక్కుతున్నారు! -
బెంగళూరుకు ప్రత్యేక రైళ్లు- ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
ఉగాది నుంచి మకర రాశి, ధనుస్సు రాశి వారి జాతక ఫలం -
టాలీవుడ్ స్టార్ హీరో ఎంగేజ్మెంట్ -
రైతులకు శుభవార్త.. ఆ డబ్బులు నేరుగా మీ బ్యాంకు ఖాతాల్లోనే! -
today rashiphalalu:కుంభరాశిలో ముఖ్య గ్రహాలతో వీరింట సంపదల పంట! -
నరేంద్ర మోదీ స్టేడియంలో లక్కీ లెగ్ ల్యాండ్- లెక్క సరిపోయింది -
బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు -
26 ఏళ్లుగా వెంకటేష్ రికార్డును బద్ధలు కొట్టలేకపోతున్న తెలుగు స్టార్ హీరోలు -
కుప్పకూలుతున్న బంగారం రేట్లు- ఈ వారంలో












Click it and Unblock the Notifications