పెట్టుబడులే లక్ష్యంగా పార్ట్ నర్ షిప్ సమ్మిట్, ప్రత్యేక ఏర్పాట్లు చేసిన ఎపి సర్కార్

విశాఖలో జరిగే పార్ట్ నర్ షిప్ సమ్మిట్ కు ఎపి ప్రభుత్వం విస్తృతంగా ఏర్పాట్లు చేస్తోంది. ఈ సదస్సుకు యాభై దేశాల నుండి సుమారు రెండు వేల మంది ప్రతినిధులు హాజరుకానున్నారు.

విశాఖ: విశాఖ పట్టణంలో వరుసగా రెండో ఏడాది సిఐఐ సదస్సు జరగనుంది. గత ఏడాది ఈ సదస్సును ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం నిర్వహించింది. అదే స్పూర్తితో ఈ ఏడాది కూడ సిఐఐ సదస్సును నిర్వహిస్తోంది. ఎపి సర్కార్.

ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టుబడులను ఆకర్షించేందుకుగాను సిఐఐ సదస్సు నిర్వహణను ఎంచుకొంది ప్రభుత్వం. ఈ సదస్సుకు సుమారు 50 దేశాల నుండి రెండువేల మంది ప్రతినిధులను హజరుకానున్నారు.

రెండు రోజుల పాటు విశాఖ వేదికగా ఈ సదస్సు జరగనుంది. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేవారికి ఎపి సర్కార్ పలు రాయితీలను ప్రకటించనుంది. పెట్టుబడులను ఆకర్షించేందుకుగాను సర్కార్ పారిశ్రామికవేత్తలకు వరాల జల్లును కురిపించనుంది.

ఈ సదస్సును విజయవంతం చేసేందుకుగాను ఎపి సర్కార్ శక్తివంచన లేకుండా ప్రయత్నాలు చేస్తోంది. గత ఏడాది జనవరి 10 నుండి 12వ, తేదివరకు సిఐఐ సమ్మిట్ నిర్వహించారు. ఈ సమ్మిట్ విజయవంతమైనందున మరోసారి ఈ సమ్మిట్ నిర్వహణకు ఎపి సర్కార్ సిద్దమైంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+