సెలూన్లో నటి నేహా దేశ్పాండే సందడి(పిక్చర్స్)
హైదరాబాద్: మదీనాగూడలో టాలీవుడ్ నటి నేహా దేశ్పాండ్ బుధవారం సందడి చేశారు. నూతనంగా ఏర్పాటు చేసిన ఎసెన్సూల్స్ హెయిర్ బై టోనీ అండ్ గాయ్ ఫ్యామిలీ సెలూన్ను ఆమె ప్రారంభించారు.
అనంతరం ఆమె మాట్లాడుతూ.. అందం కేవలం మహిళలకు మాత్రమే కాదని, ప్రతి ఒక్కరి జీవితంలో దానికి ప్రాధాన్యం ఉంటుందన్నారు. సెలూన్ నిర్వాహకులు శ్రీశ్యామ్పౌల్, సుధీర్ మాథ్యూస్, ఆశీష్ కొఠారీ పాల్గొన్నారు.
నేహా దేశ్పాండే
మదీనాగూడలో టాలీవుడ్ నటి నేహా దేశ్పాండ్ బుధవారం సందడి చేశారు.
నేహా దేశ్పాండే
నూతనంగా ఏర్పాటు చేసిన ఎసెన్సూల్స్ హెయిర్ బై టోనీ అండ్ గాయ్ ఫ్యామిలీ సెలూన్ను ఆమె ప్రారంభించారు.
నేహా దేశ్పాండే
నూతనంగా ఏర్పాటు చేసిన ఎసెన్సూల్స్ హెయిర్ బై టోనీ అండ్ గాయ్ ఫ్యామిలీ సెలూన్ను ఆమె ప్రారంభించారు.
నేహా దేశ్పాండే
అనంతరం ఆమె మాట్లాడుతూ.. అందం కేవలం మహిళలకు మాత్రమే కాదని, ప్రతి ఒక్కరి జీవితంలో దానికి ప్రాధాన్యం ఉంటుందన్నారు.
నేహా దేశ్పాండే
సెలూన్ నిర్వాహకులు శ్రీశ్యామ్పౌల్, సుధీర్ మాథ్యూస్, ఆశీష్ కొఠారీ పాల్గొన్నారు.
నేహా దేశ్పాండే
మదీనాగూడలో టాలీవుడ్ నటి నేహా దేశ్పాండ్ బుధవారం సందడి చేశారు.