హైటెక్ నుంచివిశాల ప్రకృతిలోకి...
ఈ పోర్టల్ వల్లప్రభుత్వం నియమించిన డయోస్పోర కమిటిపని కూడా మరింత సులభం అవుతుంది. దాదాపు100 దేశాల్లో వున్న ప్రవాసులను కలుసుకనిఫీడ్బ్యాక్ తీసుకురావడం ఈ కమిటీబాధ్యత. త్వరలోనే ఈ కమిటీ సభ్యులుఆఫ్రీకా, గల్ఫ్ దేశాల్లోని ప్రవాసులను కలుసుకోవడానికిబయలుదేరుతున్నారు కూడా. మారిషస్, దక్షిణాఫ్రికా,కెన్సా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఒమన్ నుతొలివిడత సందర్శించి ఆ తర్వాత విడుతపర్యటనలో మిగిలిన గల్ఫ్ దేశాలను యూరప్లోనికొన్ని దేశాలను ఈ కమిటీ సభ్యులు సందర్శించనున్నారు.అన్ని దేశాలతో పోలిస్తే ఆఫ్రికాలోని భారతీయులకుఒక ప్రత్యేకత వుంది. ఆఫ్రికాలోని భారతీయుల్లోఅత్యధికశాతం మంది అనేకతరాలక్రితమే అక్కడికివెళ్లి స్థిరపడ్డవారు.జాతిరిత్యా భారతీయులైనప్పటికీపౌరసత్వం దృష్ట్యా వారు ఆఫ్రికా దేశాల పౌరులు. వారిలోఅనేకమందికి భారత్ ఎలావుంటుందోతెలియదు. తాతాల కాలంలో వచ్చిస్థిరపడినవారే ఎక్కువ మంది. వారినిపలకరిస్తే ఒక్కొక్కరిది ఒక్కో ప్రత్యేక కథ.