'బై చిరంజీవ' అంటున్న రెబల్స్!

ఏమీ ఆశించకుండా అయన ఇంత చేసినా ఇప్పుడు ఆయన మాటకు పార్టీలో వీసమెత్తు విలువలేదు. పార్టీలో చిరంజీవి డమ్మీ అయిపోతున్నారని, లోఫర్లకు, డాఫర్లకు టికెట్లు ఇస్తున్నారని సమరం విమర్శిస్తున్నారు. తన వాగ్దాటితో ప్రజారాజ్యం బహిరంగ సభల్లో మహిళలను విశేషంగా ఆకట్టుకున్న పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ కూడా ఆనందంగా లేదు. మహిళారాజ్యం అధ్యక్షురాలు శోభారాణి కూడా టికెట్ల పంపిణీ వ్యవహారం హేతుబద్ధంగా లేదని విమర్శించారు. సీనియర్ నాయకుడు, మాజీ ఐఎఎస్ అధికారి కెఎస్ ఆర్ మూర్తి తనకు అమలాపురం లోక్ సభ సీటు రానందుకు అలిగికూర్చున్నారు. చిరంజీవిపై ఆశలు పెట్టుకుని ప్రజారాజ్యంలో చేరిన మాజీ ఎమ్మెల్యే మసాల ఈరన్న ఆ పార్టీ వ్యవహారంపై ఇప్పుడు దుమ్మెత్తి పోస్తున్నారు. రాజమండ్రి టికెట్ ఇవ్వనందుకు ప్రముఖ వస్త్ర వ్యాపారి బొమ్మన రాజ్ కుమార్ కూడా తిరుగుబాటు బావుటా లేపారు. ఆయన అనుచరులు నేడు రాజమండ్రి ప్రజారాజ్యం పార్టీ ఆఫీసుకు తాళాలు వేయడం ప్రరాపా తిరిగిబాట్లకు పరాకాష్ట.
-
IPL 2026: మలుపు తిప్పిన రనౌట్.. కేకేఆర్ను చిత్తు చేసిన సన్రైజర్స్! -
రైతు భరోసా రెండో విడత నిధుల జమ షెడ్యూల్ ఖరారు, ఈ సారి వీరికే..!! -
Tamil Nadu Survey: తమిళనాడులో మారిపోయిన లెక్కలు-తాజా సర్వేలో ఓటర్ల షాక్..! -
ఇందిరమ్మ లబ్దిదారులకు గుడ్ న్యూస్.. రెండో విడత ఇళ్లపై కీలక ప్రకటన -
ఈ సారి 'తల్లికి వందనం' అమలు అప్పుడే - చంద్రబాబు కీలక ప్రకటన..!! -
బంగారం ధరలకు గత వైభవం -
మెగా డాటర్ మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో.. సంగీత్ శోభన్ "రాకాస" రివ్యూ ! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, అసలు సమస్య - ఇలా చేయండి..!! -
Vijay: ఎంజీఆర్, జయలలిత చేయని సాహసం చేస్తున్న విజయ్? డీఎంకే కంచుకోటలో..! -
చర్లపల్లి నుంచి తెలుగు రాష్ట్రాల మీదుగా ఇక ఈ రైళ్లు ..! -
INS Aridhaman: ప్రళయ కాల రుద్రుడు, నీటి అడుగున భారత్ విశ్వరూపం.. -
బీఆర్ఎస్ లో చేరిక పై తేల్చేసిన జీవన్ రెడ్డి, వాట్ నెక్స్ట్..!!












Click it and Unblock the Notifications