తెలంగాణపై నిర్ణయానికి సిడబ్ల్యుసి భేటీ

నవంబర్ మొదటి వారంలో తెలంగాణపై కాంగ్రెసు అధిష్టానం ఓ నిర్ణయంతో ముందుకు వస్తుందని అంటున్నారు. ఇలా ఎప్పటికప్పుడు నెలలు దాటవేయడాన్ని కాంగ్రెసు నాయకులు ఒక పద్ధతిగా పెట్టుకున్నారు. ఆ పద్ధతినే ఇప్పుడు కూడా అనుసరిస్తున్నారని అంటున్నారు. అయితే, తెలంగాణ సమస్య తీవ్రతను మాత్రం కాంగ్రెసు అధిష్టానం గుర్తించింది. ఆ సమస్యను దాటడం ఎలా అనేది ఇప్పుడు కాంగ్రెసు అధిష్టానం ముందున్న విషయం. దానిపైనే కసరత్తు జరుగుతోంది.
ఓ వైపు కాంగ్రెసు అధిష్టానం చర్చల పేరుతో ఢిల్లీలో కాలయాపన చేస్తుంటే, రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణకు చెందిన వివిధ సంఘాల్లో చీలికలు తేవడానికి ప్రయత్నాలు చేస్తోందని అంటున్నారు. ఇటీవల ఆర్టీసి కార్మిక సంఘంలో చీలిక తేవడానికి ప్రయత్నించింది. ఇప్పుడు తెలంగాణ ఉద్యోగుల్లోనూ, టీచర్లలోనూ చీలిక తేవడానికి ప్రయత్నిస్తోందని అంటున్నారు. సకల జనుల సమ్మెను రాష్ట్ర ప్రభుత్వం విరమింపజేయగలిగితే తెలంగాణపై మరింత కాలయాపన చేయడానికి వీలవుతుందనే కాంగ్రెసు అధిష్టానం అనుకుంటోంది. దీనికోసమే రోజుకు రోజుకు తెలంగాణపై నిర్ణయాన్ని చర్చల పేరుతో వాయిదా వేస్తూ వస్తోందని అంటున్నారు.
-
ఏప్రిల్ 14న మేషరాశిలోకి సూర్యుడు.. వీరి పంట పండుతుంది! -
ఉచిత విద్యుత్, రూ. 25,000 ప్రసూతి సాయం: ఎక్కడ కొట్టాలో అక్కడ కొట్టిన విజయ్ -
నయనతార బ్రేకప్ వెనుక అసలు రహస్యం.. ప్రభుదేవా ఆ ఒక్క కండీషన్ వల్లే? -
INS Aridhaman: ప్రళయ కాల రుద్రుడు, నీటి అడుగున భారత్ విశ్వరూపం.. -
ఇందిరమ్మ లబ్దిదారులకు గుడ్ న్యూస్.. రెండో విడత ఇళ్లపై కీలక ప్రకటన -
today rashiphalalu: నేడు అద్భుత రాజయోగంతో పండుగ చేసుకునే రాశులు ఇవే -
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
ఇకపై 4 గంటలేక ఆఫీసులు క్లోజ్.. షాప్స్, మాల్స్ కూడా ?? -
బంగారం ధరలకు గత వైభవం -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, అసలు సమస్య - ఇలా చేయండి..!! -
ఈ కొమ్మల మధ్య ఉన్న పచ్చని పామును చూశారా ? -
ఉద్యోగులకు కూటమి ప్రభుత్వం భారీ గుడ్న్యూస్












Click it and Unblock the Notifications