అప్పుడు నో, ఇప్పుడు జగన్ కు సై

మైదుకూరు నియోజకవర్గంలో పట్టు సాధించే క్రమంలోనే తెలుగుదేశం పార్టీ రఘురామిరెడ్డిని పార్టీలోకి తీసుకున్నారంట. పార్టీ ఆశించినట్టుగా ఆయన తీవ్రంగా కృషి చేసి పార్టీకి గట్టి క్యాడర్ను సంపాదించి పెట్టాడు. పరిసర గ్రామాల్లోని ప్రజలు రఘురామిరెడ్డి చెప్పినట్టుగా వినేవారంట. గతంలో ఓసారి జగన్ ఓ ఊరికి వచ్చాడంట. వెంటనే రంగంలోకి దిగిన రఘురామిరెడ్డి ఒక్కరు కూడా ఆయనను కలవద్దని సూచించాడంట. ఆయన సూచన మేరకు గ్రామస్తులెవరూ బయటకు రాలేదంట. జగన్ ఊళ్లోకి వచ్చినప్పటికీ ప్రజలెవరూ బయటకు రాలేదు. జగన్ తిరిగి వెళ్లిన అనంతరం వారు మళ్లీ బయటకు వచ్చారు.
మైదుకూరులో తనకు అంతగా పట్టు ఉన్న వ్యక్తి, తెలుగుదేశం పార్టీని అంతగా బలోపేతం చేసిన వ్యక్తి, అంతకు మించి జగన్ను తీవ్రంగా అడ్డుకున్న రఘురామిరెడ్డి జగన్ పంచన చేరడం మైదుకూరు నియోజకవర్గం ప్రజలు నమ్మలేక పోతున్నారంట. స్థానిక టిడిపి కూడా దీనిని జీర్ణించుకోలేక పోతుందంట. అయితే ఒకప్పుడు ఊళ్లకు ఊళ్లను తన గుప్పిట్లో ఉంచుకున్న రఘురామిరెడ్డి పార్టీ మారిపోయాక పార్టీ క్యాడర్ ఆయన వెంట వెళ్లేందుకు మాత్రం అంతగా ఆసక్తి చూపలేదని తెలుస్తోంది. రఘురామిరెడ్డి పార్టీ మారడాన్ని జిల్లా అధ్యక్షుడు రాజశేఖరరెడ్డి తీవ్రంగా తప్పుబట్టారు. రఘురామిరెడ్డి, జగన్కు అమ్ముడు పోయాడని ఆరోపించారు. పెద్ద మొత్తంలో ఆయనకు ఆశ చూపి జగన్ తన పంచన చేర్చుకున్నాడని ఆరోపించారు.
-
India Post GDS 2nd Merit List 2026: పోస్టల్ జాబ్స్ రెండో మెరిట్ లిస్ట్ అప్పుడే? -
మెగాస్టార్కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!! -
T20 World Cup: సూర్యకుమార్ యాదవ్ కు ఐసీసీ అనూహ్య షాక్..! -
పెళ్లైన హీరోతో ఎఫైర్ వల్ల సినిమాల్లో బ్యాన్.. ఎవరా డ్రీమ్ గర్ల్ ?? -
ముఖానికే కాదు అక్కడ కూడా మేకప్ వేసుకోవాలన్నారు..! -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
చిన్నారి చీతాల గర్జన.. జ్వాలా ప్రసవంతో ఏడు దశాబ్దాల తర్వాత హఫ్ సెంచరీ -
చైనా, పాకిస్థాన్ కు ఊహించని గుడ్ న్యూస్ చెప్పిన భారత్.. -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు!












Click it and Unblock the Notifications