మద్యం సిండికేట్లు, ప్రధానితో బొత్స భేటీ

పిసిసి అధ్యక్ష పదవిని చేపట్టిన తర్వాత బొత్స సత్యనారాయణ ప్రధానిని కలుసుకోలేదు. సోమవారం సాయంత్రం ఆరు గంటలకు ఆయన ప్రధానిని కలిసే అవకాశాలున్నట్లు చెబుతున్నారు. ఈ మేరకు ఆయన ప్రధాని అపాయింట్మెంట్ కూడా తీసుకున్నారు. ఆ తర్వాత ఆయన ఆజాద్తో సమావేశమవుతారు. ఆజాద్తో మద్యం సిండికేట్లపైనే కాకుండా విగ్రహాల విధ్వంసంపై, తాజా రాజకీయ పరిణామాలపై మాట్లాడే అవకాశాలున్నట్లు చెబుతున్నారు.
రాష్ట్రంలోని తూర్పు గోదావరి జిల్లా అమలాపురంలో బాబా సాహెబ్ అంబేడ్కర్ విగ్రహాల విధ్వంసం రాజకీయ రంగును పులుముకుంది. ఈ విగ్రహాల విధ్వంసం వెనక కాంగ్రెసు పార్టీ నాయకుల పాత్ర ఉన్నట్లు ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. అలాగే, యానాం ఘటన కూడా కలకలం రేగుతోంది. యానాం రీజెన్సీ సిరామిక్స్ ఘటనలో కార్మిక నాయకుడు మురళీమోహన్, సంస్థ వైస్ చైర్మన్ చంద్రశేఖర్ మరణించారు. ఈ ఘటనకు సంబంధించి కార్మిక నాయకుల సంఘం గౌరవాధ్యక్షుడు, కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు హర్షకుమార్పై ఆరోపణలు వస్తున్నాయి. ఈ విషయాన్నింటిపై బొత్స సత్యనారాయణ ఆజాద్కు వివరించే అవకాశాలున్నట్లు చెబుతున్నారు.
-
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
విద్యార్థులకు శుభవార్త.. ఒంటిపూట బడులపై విద్యాశాఖ ప్రకటన, ఎప్పటినుండి అంటే -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
యుద్ధం ముగింపుకు ఇరాన్ 3 షరతులు-భారత్ పై ప్రభావం ఇదే ? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
గ్రీన్ఫీల్డ్ జాతీయ రహదారి బెంగళూరు-కడప-విజయవాడపై ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన -
కుప్పకూలిపోతున్న బంగారం ధరలు.. !! -
అన్నదాత సుఖీభవ డబ్బుల జమ.. అన్నీ శుభవార్తలు చెప్పిన సీఎం చంద్రబాబు -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు












Click it and Unblock the Notifications