ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు 2019: కైకలూరు నియోజకవర్గం గురించి తెలుసుకోండి
2009 నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా..కైకలూరు, కలిదిండి, ముదినేపల్లి, మండవల్లి మండలాలతో ఈ నియోజక వర్గం ఏర్పడింది. ఈ నియోజకవర్గంలో రెండు సార్లు మాత్రమే టిడిపి గెలిచింది. ఇక, 2009 డీ లిమిటేషన్ లో భాగంగా ము దినేపల్లి నియోజకవర్గం రద్దు అయింది. ఇది హేమాహేమీల నియోజకవర్గంగా పేరుండేది. పిన్నమనేని కోటేశ్వరరావు ఇ దే నియోజకవర్గం నుండి రెండు సార్లు గెలుపొందారు. ఆయన కుమారుడు వెంకటేశ్వరరావు ఇక్కడి నుండి మూడు సార్లు గెలిచారు. ఆయన 2004 లో వైయస్ క్యాబినెట్ లో మంత్రిగా ఉన్నారు. ఇదే నియోజకవర్గం నుండి గెలిచిన ఎర్నేని సీతాదే వి టిడిపి ప్రభుత్వం లో మంత్రిగా పని చేసారు. ఇక, కైకలూరు నియోకవర్గంలో మాజీ ఎంపి కనుమూరి బాపిరాజు కైకలూరు లో నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఆయన మంత్రిగా పని చేస్తూ ఆరోపణలతో రాజీనామా చేసారు. 2009 లో ఇక్కడ పీఆర్పీ నుండి పోటీ చేసిన కామినేని శ్రీనివాస్ 2014 లో బిజెపి లో చేరారు.
15
సార్లు
ఎన్నికలు
జరిగితే..
కైకలూరు
నియోజకవర్గంలో
మొత్తంగా
15
సార్లు
ఎన్నికలు
జరిగితే
అందులో
కాంగ్రెస్
తొమ్మది
సార్లు,
టిడిపి
రెండు
సార్లు,
స్వతంత్రులు
మూడు
సార్లు,
బిజెపి
ఒకసారి
గెలిచాయి.
ఇక్కడ
నుండి
2009
ఎన్నికల్లో
టిడిపి
నుండి
పోటీ
చేసిన
వెంకట
రమణ
చేతిలో
ప్రజారాజ్యం
నుండి
పోటీ
చేసిన
కామినేని
శ్రీనివాస్
ఓడిపోయారు.
2014
ఎన్నికల
సమయంలో
టిడిపి
-
బిజెపి
పొత్తులో
భాగంగా
కామినేని
శ్రీనివాస్
బిజెపి
నుండి
పోటీ
చేసారు.
2014
ఎన్నికల్లో..
2014
ఎన్నికల్లో
కైకలూరు
నియోజకవర్గంలో
మొత్తంగా
189848
ఓట్లు
ఉండగా,
అందులో
162949
ఓట్లు
పోలయ్యాయి.
బిజెపి
నుండి
పోటీ
చేసిన
కామినేని
శ్రీనివాస్
కు
88092
ఓట్లు
రాగా,
వైసిపి
నుండి
పోటీ
చేసిన
రామ
ప్రసాద్
కు6652
ఓట్లు
వచ్చాయి.
బిజెపి
అభ్యర్ధి
కామినేని
శ్రీనివాస్
21571
ఓట్ల
మెజార్టీతో
గెలుపొందారు.
2014
ఎన్నికల్లో
గెలిచిన
తరువాత
కామి
నేని
శ్రీనివాస్
బిజెపి
కోటాలో
చంద్రబాబు
ప్రభుత్వంలో
మంత్రిగా
పని
చేసారు.
కేంద్రంలో
బిజెపితో
వచ్చిన
విబేధాల
కారణంగా
బిజెపి
కి
చెందిన
ఇద్దరు
మంత్రులు
రాజీనామా
చేసారు.