ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు 2019: విశాఖ సౌత్ నియోజకవర్గం గురించి తెలుసుకోండి
2009 లో నియోకవర్గాల పునర్విభజనలో భాగంగా విశాఖ-1 రద్దు చేసి విశాఖ దక్షణం ఏర్పాటు చేసారు. పూర్తిగా నగరంలోని డివిజన్లతో ఈ నియోజకవర్గం ఏర్పటైంది. ఈ నియోజకవర్గంలో ఇప్పటి వరకు రెండు సార్లు ఎన్నికలు జరిగాయి. 2009 వరకు ఉన్న విశాఖ-1 నియోజకవర్గంలో ప్రముఖ స్వాతంత్ర సమర యోధుడు తెన్నేటి విశ్వనాధ్ విశాఖ-1 నుండి ఒకసారి , విశాఖ నగరం నుండి ఒకసారి గెలిచారు. 1952 ననుండి 1962 వరకు విశాఖపట్టణం గా ఈ నియోజకవర్గం 1967 నుండి 2004 వరకు విశాఖ-1 గా ఉంది. ఇక్కడి నుండి కాంగ్రెస్ సీనియర్ నేత ద్రోణంరాజు సత్యనారాయణ..ఆయన తనయుడు ద్రోణంరాజు శ్రీనివాస్ 2004, 2008 ఉప ఎన్నికల్లో గెలుపొందారు. ఇక, విశాఖ దక్షిణంగా నియోజకవర్గం రూపాంతరం చెంది న తరువాత ఇక్కడ రాజకీయాల్లో మార్పులు జరిగాయి.
13
సార్లు
ఎన్నికలు
జరిగితే..
విశాఖ-1,
విశాఖ
దక్షిణం
తో
కలిపి
ఇప్పటి
వరకు
13
సార్లు
ఎన్నికలు
జరిగాయి.
అందులో
కాంగ్రెస్
ఆరు
సార్లు
గెలవగా..
టిడిపి
నాలుగు
సార్లు
గెలిచింది.
బిజెపి
ఎమ్మెల్యే
కంభంపాటి
హరిబాబు
ఒక
సారి
గెలిచారు.
ఆయన
ప్రస్తుతం
విశాఖ
ఎంపీ
గా
ఉన్నారు.
ఇక,
ఒకసారి
స్వతంత్ర
అభ్యర్ది
గెలుపొందారు.
2009
ఎన్నికల్లో
ఇక్కడ
కాంగ్రస్
నేత
ద్రోణంరాజు
శ్రీని
వాస్
ప్రజారాజ్యం
అభ్యర్ది
పై
విజయం
సాధించారు.
ఇక,
ఆ
తరువాత
రాష్ట్ర
విభజన
పరిస్థితుల్లో
ఇక్కడ
రాజకీయ
సమీకర
ణాల్లో
మార్పులు
జరిగాయి.
2009
లో
ఇక్కడ
ప్రజారాజ్యం
నుండి
పోటీ
చేసిన
అభ్యర్ది
2014
ఎన్నికల్లో
వైసిపి
అభ్యర్దిగా
బరి
లో
నిలిచారు.
2014
ఎన్నికల్లో
టిడిపి
గెలుపు
2014
ఎన్నికల్లో
ఇక్కడ
మొత్తం
197427
ఓట్లు
ఉంటే,
అందులో
128581
ఓట్లు
పోలయ్యాయి.
టిడిపి
నుండి
పోటీ
చేసిన
వాసుపల్లి
గణేష్
కుమార్
కు
66686
ఓట్లు
రాగా,
వైసిపి
నుండి
పోటీ
చేసిన
కోలా
గురువులు
కు
48370
ఓట్లు
వచ్చాయి.
టిడిపి
అభ్యర్ది
వాసుపల్లి
గణేష్
కుమార్
18316
ఓట్ల
మెజార్టీతో
గెలుపొందారు.
ఇక్కడ
2014
ఎన్నికల్లో
లోక్సభ
విశాఖ
అభ్యర్ది
గా
పోటీ
చేసిన
వైయస్
విజయమ్మ
పరాజయం
చెందారు.