బడ్జెట్ 2018: మిడిల్ క్లాస్ ఓట్ల కోసం బీజేపీ ప్రయత్నాలు
న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో గురువారం అరుణ్ జైట్లీ ప్రవేశ పెట్టిన బడ్జెట్ సామాన్యులను దృష్టిలో పెట్టుకున్నట్లుగా కనిపిస్తోంది. ముఖ్యంగా మిడిల్ క్లాస్ ఓట్ల కోసం ప్రయత్నాలు చేసినట్లుగా కనిపిస్తోందని అంటున్నారు.
వ్యవసాయానికి పెద్దపీట, పేదల కోసం ప్రపంచంలోనే తొలిసారి జాతీయ వైద్య పథకం, గ్రామీణానికి పెద్దపీట చూస్తుంటే వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకున్నట్లుగా కనిపిస్తోందని అంటున్నారు.

మరోవైపు, కాంగ్రెస్ ఇప్పటికీ మైనార్టీ ఓట్ల పైనే ఆధారపడి ఉన్నట్లుగా కనిపిస్తోందని అంటున్నారు. కాంగ్రెస్ తొలి నుంచి మైనార్టీల పైనే ఆశలు పెట్టుకుంది. అలాగే మధ్యతరగతి, పేదవర్గాలు వారి వైపు ఉండేవారు. ఇటీవలి కాలంలో ఈ ఓటర్లు కాంగ్రెస్ నుంచి మరలుతున్నారు.
ఈ నేపథ్యంలో 2019 ఎన్నికలకు ముందు మధ్యతరగతి, మహిళలు, పేదలను తమ వైపు తిప్పుకునేందుకు ఈ బడ్జెట్లో కేటాయింపులు చేసినట్లుగా ఉందని అంటున్నారు.
-
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్












Click it and Unblock the Notifications