తేల్చేసిన సీబీఐ ఎఫ్ఐఆర్: ఈ ఏడాదిలోనే పీఎన్బీ ‘నయామోసం’ మూలం
ముంబై: పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ)లో రూ.11,400 కోట్ల కుంభకోణం దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తున్నది. ఇప్పటికే మొండి బకాయిలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న భారతీయ బ్యాంకింగ్ రంగానికి.. పీఎన్బీ కుంభకోణం గుదిబండలా మారుతున్నది. దేశీయ రెండో అతిపెద్ద ప్రభుత్వరంగ బ్యాంక్ పీఎన్బీలో సంచలనం సృష్టించిన మొత్తం రూ.11,400 కోట్ల కుంభకోణం జరిగింది ఈ ఆర్థిక సంవత్సరం (2017-18)లోనేనని సీబీఐ ఎఫ్ఐఆర్ చెబుతున్నది.
దీంతో ఈ కుంభకోణానికి మూలాలు 2011లోనే ఏర్పడ్డాయని కాంగ్రెస్ పార్టీపై కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ తదితరులు చేసిన ఆరోపణలు నిరాధారాలు తేలాయి. ఈ కుంభకోణం మూలాలు 2011లో ఉన్నాయని, ఇది అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వ చేతకానితనమని బీజేపీ అధికార ప్రతినిధులు, మంత్రులు ప్రస్తుతం పెద్ద ఎత్తున ఆరోపణలు గుప్పిస్తున్న నేపథ్యంలో సీబీఐ ఎఫ్ఐఆర్ ప్రాధాన్యతను సంతరించుకుంది.
2011
నుంచి
స్కాం
జరిగితే
రూ.11,400
కోట్లపైనే
ఉంటుందని
అంచనా
ఒకవేళ
ఈ
కుంభకోణానికి
2011లోనే
బీజం
పడితే
దీని
విలువ
రూ.11,400
కోట్లను
మించిపోతుందన్న
అభిప్రాయాలూ
వ్యక్తమవుతున్నాయి.
కాగా,
ఇప్పటిదాకా
నలుగురు
పీఎన్బీ
అధికారులను
సీబీఐ
ప్రశ్నించింది.
వీరిలో
2015
ఫిబ్రవరి
నుంచి
2017
అక్టోబర్
మధ్య
నారీమన్
పాయింట్
శాఖ
చీఫ్
మేనేజర్గా
పనిచేసిన
బిచు
తివారీ,
మే
2016
మే
నుంచి
2017
అక్టోబర్
మధ్య
బ్రాడీ
హౌస్
శాఖ
అసిస్టెంట్
జనరల్
మేనేజర్గా
విధులు
నిర్వర్తించిన,
ప్రస్తుతం
డిప్యూటీ
జనరల్
మేనేజర్గా
ఉన్న
సంజయ్
కుమార్
ప్రసాద్,
2015
నవంబర్
నుంచి
2017
జూలై
మధ్య
సంయుక్త
ఆడిటర్గా
వ్యవహరించిన
మోహిందర్
కుమార్
శర్మ,
2014
నవంబర్
నుంచి
2017
డిసెంబర్
వరకు
సింగిల్
విండో
ఆపరేటర్గా
ఉన్న
మనోజ్
కారత్
ఉన్నారు.
ఇలా
ఎల్వోయూల
దుర్వినియోగం
పీఎన్బీ
కుంభకోణంలో
ప్రధానమైనవి
ఎల్వోయూలే.
వీటి
ఆధారంగానే
ఇంత
పెద్ద
అక్రమ
లావాదేవీలు
జరిగాయి.
సహచర
భారతీయ
బ్యాంకులకు
చెందిన
విదేశీ
శాఖలకు
తమ
ఖాతాదారులకు
రుణ
సదుపాయం
లేదా
నిధులను
మంజూరు
చేయాలని
దేశంలోని
ఇతర
ఏదైనా
బ్యాంకు
జారీ
చేసేదే
లెటర్
ఆఫ్
అండర్టేకింగ్
లేదా
అండర్స్టాండింగ్
(ఎల్వోయూ).
ఇక
ఈ
కేసులో
నీరవ్
మోదీ
సంస్థలకు
మొత్తం
293
ఎల్వోయూలు
జారీ
అయినట్లు
సీబీఐకి
పీఎన్బీ
తెలియపరుచగా,
జనవరి
31న
దాఖలైన
ఎఫ్ఐఆర్లో
150
ఎల్వోయూలు,
తాజాగా
దాఖలైన
మరో
ఎఫ్ఐఆర్లో
143
ఎల్వోయూల
గురించి
పీఎన్బీ..
సీబీఐకి
వివరించింది.
మరో
224
విదేశీ
లెటర్స్
ఆఫ్
క్రెడిట్
(ఎల్వోసీ)లున్నాయని
కూడా
కొత్త
ఎఫ్ఐఆర్లో
సీబీఐ
పేర్కొన్నది.
143
ఎల్వోయూలతో
దిగుమతుల
కోసం
రూ.3031
కోట్లు
చెల్లింపు
143
ఎల్వోయూలు-బ్యాంక్
గ్యారెంటీల
ద్వారా
రూ.3,031
కోట్ల
విదేశీ
దిగుమతి
చెల్లింపుల
కోసం
జారీ
అయ్యాయి.
224
ఎల్వోసీల
ద్వారా
రూ.1,798
కోట్ల
నిధులను
కాజేశారు.
అంతకుముందు
వెల్లడైన
150
ఎల్వోయూలతో
రూ.6,500
కోట్లకుపైగా
నిధులు
గోల్మాల్
అయ్యాయి.
కాగా,
గోకుల్నాథ్
శెట్టీ,
మనోజ్
కారత్లు
ఎటువంటి
మార్గదర్శకాలను
అమలు
చేయకుండా,
నిబంధనలను
ఉల్లంఘించి
ఎల్వోయూలను
నీరవ్
మోదీ
సంస్థలకు
జారీ
చేశారని
సీబీఐకి
పీఎన్బీ
చెప్పింది.
ఇంకా
బయటకురాని
ఇలాంటి
ఎల్వోయూలే
ఇంకా
ఏమైనా
ఉన్నాయా?
అన్న
కోణంలో
పీఎన్బీ
ఇప్పుడు
అంతర్గత
విచారణ
జరుపుతున్నది.