ఉండవల్లి ఇక నల్లి...

మార్గదర్శి ఫైనాన్సియల్స్ వ్యవహారంరంలో ఒక ముంబయ్ ఫైనాన్స్ కంపెనీ సహకారంతో రామోజీరావు గట్టెక్కారు. రామోజీ సీన్ అయిపోయిందని ప్రచారం చేసిన ఉండవల్లి ఇప్పుడు ఆ విషయంలో మౌనంగా ఉండిపోవలసివచ్చింది. రామోజీరావుతో అనవసరంగా ఘర్షణకు దిగినందుకు కాంగ్రెస్ అధిష్టానవర్గం ఆయనకు మొట్టికాయ వేసినట్టు తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో రాజమండ్రి నుంచి ప్రత్యక్ష ఎన్నికలో ది గితే రామోజీరావు తమ మీడీయా బలంతో ఓడిస్తారన్న భయం ఇప్పుడు ఉండవల్లికి పట్టుకుంది. అందువల్ల పూర్తిగా పార్టీ సేవలో ఢిల్లీలో ఉండిపోతే ఎలా ఉంటుందని ఆయన అ అలోచిస్తున్నట్టు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications