పులివెందుల టికెట్ కు ఆమె ఒప్పుకుంటే..

వైఎస్ మరణం తర్వాత నానా యాగీ చేస్తున్న జగన్ వర్గాన్ని చెక్ లో పెట్టడానికి అధిష్టానవర్గం అనేక యుక్తులను ఉపయోగిస్తోంది. జగన్ కు కేంద్రంలో సహాయ మంత్రి పదవి సిద్ధంగా ఉంది. కాకపోతే ఆయన చుట్టూ ఉండే వంది మాగధులు ఆ పదవి తీసుకోవద్దని, కేబినెట్ పదవి కోసం పట్టుబట్టమని సూచిస్తున్నారు. పులివెందుల నుంచి పోటీ చేయడానికీ వైఎస్ సతీమణి అంగీకరిస్తే కాంగ్రెస్ అధిష్టానవర్గం తన చదరంగం క్రీడలో విజయవంతమైనట్టే.












Click it and Unblock the Notifications