కాంగ్రెస్ హైకాండ్ ను జగన్ బ్లాక్ మెయిల్ చేస్తున్నారా?

జగన్ వైయస్ కు కొడుకు మాత్రమే కాదని, గొప్ప శిష్యుడని రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచి అభివృద్ధి చేయగల దార్శనికుడు జగన్ ఒక్కడేనని వార్తాకథనాలు సాక్షి మీడియాలో వస్తున్నాయి. రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణిస్తున్న తరుణంలో జగన్ మాత్రమే పరిస్ధితిని అదుపులోకి తెస్తారన్న వాదనను హైకమాండ్ వద్ద జగన్ వర్గం విన్పిస్తోంది. రేపు జగన్ ఒక ముఖ్యమైన సంగతిని రాష్ట్ర ప్రజలకు అందించనున్నారని కూడా జగన్ బంధువులు జనంలోకి వదులుతున్నారు. జగన్ సొంతంగా పార్టీ పెట్టుకుంటే రాణించగలరా? ఆయన వాపును బలుపు అనుకుంటున్నారా? త్వరలో చాలా విషయాలు బయటికి వస్తాయి.
More From
-
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!?












Click it and Unblock the Notifications