వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
రామోజీ మౌనం!
రామోజీరావును కాంగ్రెస్ ప్రభుత్వం చాలా ఇబ్బందుల పాలు చేసింది. ఈ ఎన్నికల్లో వైఎస్ ముఖ్యమంత్రి కాకపోతే బాగుంటుందని రామోజీ అనుకున్నారు. మహాకూటమిని ఆయనే ఏర్పాటు చేయించినా మహాఓటమి తప్పలేదని కాంగ్రెస్ మేధావులు ప్రచారం చేస్తున్నారు. ప్రస్తుతానికి ఆంధ్రజ్యోతి, ఈనాడు, సూర్య పత్రికలు కాంగ్రెస్ మీద చాలా బ్యాలెన్స్ డ్ గా వ్యవహరిస్తున్నాయి. ఈ సంయమనం ఎంత వరకో ఇంకా స్పష్టం కాకుండా ఉంది. చంద్రబాబు నాయుడు మహాకూటమి ఓటమి తర్వాత వివరంగా ప్రెస్ ముందుకు రాలేదు.
Comments
tdp chandrababu చంద్రబాబు congress వైఎస్ Roja jr ntr సాక్షి ramoji rao రామోజీరావు జూనియర్ ఎన్టీఆర్ eenadu groups
Story first published: Tuesday, September 29, 2009, 19:28 [IST]