రామోజీ మౌనం!

రామోజీరావును కాంగ్రెస్ ప్రభుత్వం చాలా ఇబ్బందుల పాలు చేసింది. ఈ ఎన్నికల్లో వైఎస్ ముఖ్యమంత్రి కాకపోతే బాగుంటుందని రామోజీ అనుకున్నారు. మహాకూటమిని ఆయనే ఏర్పాటు చేయించినా మహాఓటమి తప్పలేదని కాంగ్రెస్ మేధావులు ప్రచారం చేస్తున్నారు. ప్రస్తుతానికి ఆంధ్రజ్యోతి, ఈనాడు, సూర్య పత్రికలు కాంగ్రెస్ మీద చాలా బ్యాలెన్స్ డ్ గా వ్యవహరిస్తున్నాయి. ఈ సంయమనం ఎంత వరకో ఇంకా స్పష్టం కాకుండా ఉంది. చంద్రబాబు నాయుడు మహాకూటమి ఓటమి తర్వాత వివరంగా ప్రెస్ ముందుకు రాలేదు.
More From
-
ఆళ్లగడ్డ టీడీపీలో కేబుల్ వార్.. భూమా అఖిల Vs సుబ్బారెడ్డి, బంపర్ ఆఫర్ తో చర్చ! -
AP Govt: ఏపీలో ఇవాళ 2.5 లక్షల మందికి ఇళ్లు-టిడ్కో లబ్దిదారులకూ..! -
ఏపీ ప్రజలకు రూ.11వేలు రాయితీతో ఈ సైకిళ్లు, మిస్ చేసుకోకండి -
చంద్రబాబుపై మూడు పిటిషన్లు- హైకోర్టు కీలక నిర్ణయం..! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
ఏపీ, తెలంగాణలో రెండు కొత్త ఎయిర్పోర్ట్లకు గ్రీన్ సిగ్నల్ - ఈ ప్రాంతాల్లోనే..!! -
PDS Kerosene: మళ్లీ రేషన్ షాపుల్లో కిరోసిన్-కేంద్రం అత్యవసర ఆదేశాలు..! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్












Click it and Unblock the Notifications