రామోజీ 'రాయబేరం'!

ఈ విషయం తెలుసుకున్న రామోజీరావు రోశయ్యకు ప్రచారం కల్పించడానికి ముందుకు వచ్చినట్టు చెబుతున్నారు. రోశయ్యను వ్యక్తిగతంగా కలిసి వైఎస్ హయాంలో తనను ఎలా వేధించిందీ వివరించనున్నట్టు తెలిసింది. పరస్పరం సహకరించుకునే విధంగా ఉభయుల మధ్య అంగీకారం కుదిరే అవకాశముంది. అయితే రామోజీరావంటే రోశయ్యకు కొన్ని భయాలు ఉన్నాయి. పబ్లిసిటీ కోసం ఆశపడితే ఉన్న గోచీ ఊడిపోతుందనే భయం ఆయనది.
మరో వైపు కెసీఅర్ తన సొంత చానల్ ను ప్రారంభించే యోచనలో ఉన్నారు. అందుకోసం ఆయన ఇప్పటికీ సీనియర్ జర్నలిస్టులతో మంతనాలు సాగిస్తున్నారు. తెలంగాణ జర్నలిస్టులను మాత్రమే కొలువుల్లోకి తీసుకుని, రవి ప్రకాష్ వంటి ఆంధ్రా జర్నలిస్టులను సలహాదారులుగా పెట్టుకోవాలని ఆయన చూస్తున్నారు.
More From
-
today rashiphalalu: నేడు అద్భుత రాజయోగంతో పండుగ చేసుకునే రాశులు ఇవే -
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
పదో తరగతి పరీక్షల్లో పొరపాట్లు, ఆ రెండు సబ్జెక్టుల్లో మార్కుల యాడింగ్..ఇలా..!! -
కేంద్రం బ్రహ్మాస్త్రం: రూ. 2.5 లక్షల కోట్ల భారీ పథకం -
అల్లు అర్జున్-అట్లీ మూవీ టైటిల్ లీక్?.. నెట్టింట రచ్చ! -
చుక్కలు చూపుతున్న పసిడి రేట్లు -
ఎవరైనా ఇలా చేస్తే అమరావతి చట్టబద్ధత రద్దవుతుంది: బాంబు పేల్చిన సాయిరెడ్డి -
ఇరాన్ కు సపోర్ట్ చేస్తావా..? పాకిస్థాన్ ను కోలుకోలేని దెబ్బ కొట్టిన యూఏఈ.. -
తిరుమల, అలిపిరిల్లో చిరుతలను గుర్తించడానికి టీటీడీ కొత్త టెక్నాలజీ -
No Stock: ధర చూస్తే గుండె గుభేల్! డ్రైవర్ల కన్నీటి గాథ! -
గ్యాస్ కష్టాలకు చెక్, ఇలా చేస్తే వెంటనే మీ ముందుకే సిలిండర్..!! -
అయ్యో.. విజయ్ ఎలక్షన్ ర్యాలీలో అపశ్రుతి..












Click it and Unblock the Notifications