అన్నం వండుకుంటున్న సత్యం రాజు

ఆ జైలుకు వెళ్ళిన కొత్తలో వంద గ్రాముల పులిహోర టిఫిన్ గా, చారు అన్నం లంచ్ గా రాజు బ్రదర్స్ తినేవారు. చక్కటి భీమవరం రొయ్యల కూరలు, కొర్రమీను చేపల పులుసులు ఇష్టపడే రాజు బ్రదర్స్ కు ఈ మూడు నెలలుగా పెద్ద కష్టమే వచ్చి పడింది. దివాళా తీసినట్టు ఎంత నటిస్తున్నా సత్యం రాజు సోదరుల ఆస్ధులు దాదాపు ఐదు వేల కోట్ల రూపాయల వరకు ఉంటాయని అంచనా.
ఇప్పుడు రామలింగరాజుకు చంచల్ గుడా జైలులో ప్రత్యేక గది కేటాయించడంతో వారు సొంతంగా అన్నం వండుకోడానికి అవకాశం లభించింది. అన్న రామలింగరాజు గ్యాస్ స్టౌ మీద అన్నం వండుతుండగా, తమ్ముడు రామరాజు ఒకటి రెండు కూరలు వండుతున్నారు. రాజుల బాధలు వచ్చే వారంలో తీరాలని, వారికి బెయిల్ రావాలని ఆయన అభిమానులు ఆశిస్తున్నారు.
More From
-
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!! -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా" -
రిలయన్స్ ఇండస్ట్రీస్ బంపర్ ఆఫర్ ఇచ్చిన డొనాల్డ్ ట్రంప్ -
ఉప ప్రధానిగా చంద్రబాబు: వైఎస్ జగన్ రియాక్షన్












Click it and Unblock the Notifications