సోనియా తలుపులు వైఎస్ ఒక్కరికే

మిగితా రాష్ట్రాల కాంగ్రెస్ అగ్ర నాయకులకు ఈ రెండు నెలల్లో సోనియా గాంధీ అపాయింట్ మెంట్ దొరకడం లేదట. మన రాష్ట్రం నుంచి కూడా పిసిసి అధ్యక్షుడు డి శ్రీనివాస్ కు ఈ మధ్య కాలంలో ఒకే ఒక్కసారి అమ్మగారి దర్శన భాగ్యం కలిగిందట.
వైఎస్ ఇప్పటికీ సోనియా గాంధీకి లక్కీ మస్కట్ గా ఉన్నారు. అందుకు ఏసు ప్రభువు కారణమో, ప్రజల ఆమోదం కారణమో స్పష్టంగా చెప్పలేం. డజనుకు పైగా కాంగ్రెస్ ముఖ్యమంత్రులకు సూపర్ బాస్ అయిన సోనియా గాంధీ వైఎస్ కు ఇంత విలువ ఇవ్వడం నిజంగా తెలుగువారికి గర్వకారణం. తెలుగుప్రజల ఆత్మ గౌరవాన్ని ఎన్టీఆర్ తర్వాత నిలబెట్టినది వైఎస్ అని కాంగ్రెస్ నాయకులు చెబుతుంటారు. తాజా పరిస్ధితి ప్రకారం అది నిజమేననిపిస్తోంది.
More From
-
ఏపీ, తెలంగాణాకు కార్మికులకు గండంగా ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం! -
తెలంగాణలో పెట్రోల్, గ్యాస్ కొరత లేదు: క్లారిటీ ఇచ్చిన కమిషనర్! -
ఇక పెట్రోల్ బంకుల్లోనూ మద్యం.. కొత్త ఎక్సైజ్ పాలసీకి ఆమోదం! -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!!












Click it and Unblock the Notifications