వైఎస్ కు సొంత పార్టీ నుంచే ముప్పు!

వైఎస్ దురదృష్టమంతా కాంగ్రెస్ సిటింగ్ ఎమ్మెల్యేల ద్వారానే. గత ఎన్నికల్లో తనకు ఇష్టం లేని అభ్యర్ధులు కూడా వివిధ మార్గాల ద్వారా టికెట్లు తెచ్చుకుని కాంగ్రెస్ అభ్యర్ధులుగా గెలుపొందారు. ఈసారి 294 మందికీ తన చేతి మీదగానే టికెట్లు ఇవ్వాలని వైఎస్ పట్టుదలగా ఉన్నారు. అయితే టికెట్లు రాని సిటింగ్ ఎమ్మెల్యేలు వైఎస్ మీద పడగెత్తడానికి సిద్ధంగా ఉన్నారు. వైఎస్ సొంత మనుషులను ఓడించడానికి వారు సిద్ధమవుతున్నారు. వచ్చే ఎన్నికల్లో వైఎస్ ముఖ్యమంత్రి కాకపోయారంటే అందుకు కారణం సొంత పార్టీ వారే అవుతారు. ఆ విషయం వైఎస్ కు బాగా తెలుసు. అయితే ఆయన జగమొండి. ఏది జరిగితే అది జరగనివ్వండి అని అనుకునే రకం. ఏం జరుగుతుందో రెండు నెలల్లోపే తేలిపోతుంది.
More From
-
అమరావతిలో క్వాంటమ్ రిఫరెన్స్ కేంద్రాల ప్రారంభం-దేశంలోనే తొలిసారి..! -
Amaravati: అమరావతి పేరు మార్పు..! సర్కార్ ఉత్తర్వులు జారీ..! -
చంద్రబాబుకు జాతీయ పార్టీ నేత సవాల్: మణిపూర్ లా తయారవుతాయి -
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ?












Click it and Unblock the Notifications