చిరంజీవికి చేతివాటం రుచి

గుంటూరు జిల్లాకు చెందిన మంత్రులు కన్నా లక్ష్మినారాయణ, మాణిక్యవర ప్రసాద్ అందుకు సుముఖంగా లేరు. దాంతో ఆ నియామకం ఆగిపోయింది. ఈ విషయంపై చిరంజీవి ముఖ్యమంత్రికి ఫోన్ చేశారట. వారిద్దరు జిల్లా మంత్రులకు నచ్చటం లేదని, ఇతర పేర్లు సూచించాలని కిరణ్ కమార్ రెడ్డి చిరంజీవికి కూల్గా చెప్పారట. మంత్రులు తమకు నచ్చినవారికి ఆ పదవిని కట్టబెట్టే ఆలోచనలో ఉన్నారు. దీంతో చిరంజీవి తీవ్రమైన ఒత్తిడికి గురవుతున్నారు.












Click it and Unblock the Notifications