సైకిలెక్కనున్న నటి రవళి

మొదటి నుంచి తెలుగుదేశం పార్టీకి తారాబలం దండిగా ఉంటూ వచ్చింది. జయప్రద, రోజా వంటి నటీమణులు తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చినవారే. ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి సినీ గ్లామర్ కొరవడినట్లు కనిపిస్తుండడంతో శోభా హైమవతి రవళి కోసం, మరింత మంది టీవీ నటీనటుల కోసం ప్రయత్నాలు ప్రారంభించినట్లు చెబుతున్నారు. ఎంత మంది వచ్చిన కాలికి బలపం కట్టుకుని, నోటికి తెంపు లేకుండా తెలుగుదేశం పార్టీలో సత్తా చాటిన రోజాకు సరి రాగలరా అనేది చెప్పలేం.












Click it and Unblock the Notifications