వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎమ్మార్ టౌన్‌షిప్ విల్లాలు చాలా జగన్‌వే

By Pratap
|
Google Oneindia TeluguNews

YS Jagan
ఎమ్మార్ ప్రాపర్టీస్ వ్యవహారం విడిగా కనిపిస్తున్నప్పటికీ అది కూడా వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్‌కు సంబంధించిన వ్యవహారమేనని తెలుస్తోంది. ఎమ్మార్ ప్రాపర్టీస్ వ్యవహారంపై కూడా పూర్తి స్థాయి విచారణ జరపాలని హైకోర్టు సిబిఐని ఆదేశించింది. ఎమ్మార్ టౌన్‌షిప్‌లోని చాలా విల్లాలు జగన్ భార్య భారతీరెడ్డి పేరు మీద ఉన్నట్లు విజిలెన్స్ అధికారుల విచారణలో బయటపడినట్లు చెబుతున్నారు.

కెవిపి రామచందర్ రావు బంధువు కె. రఘు, మరింత మంది బినామీల పేరు మీద కూడా విల్లాలు ఉన్నట్లు భావిస్తున్నారు. రఘు తన భార్య రమాదేవి, తన కుమారులు, తన తల్లి పేర్ల మీద విల్లాలు సొంతం చేసుకున్నట్లు చెబుతున్నారు. మరింత మంది పేర్లు కూడా బయటకు వస్తున్నాయి.

English summary
Vigilance and Enforcement officials think that several of the benami villa plots in Emaar Township might actually belong to the Kadapa MP, Mr Y.S. Jagan Mohan Reddy’s wife, Ms Y.S. Bharathi Reddy, Mr K.V.P. Ramachandra Rao’s relative, Mr K. Raghu and others.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X