హైదరాబాద్: చిరంజీవి డిమాండ్కు దిగ్విజయ్ నో

కానీ, ఆ డిమాండ్లను దిగ్విజయ్ సింగ్ పూర్తిగా తోసిపుచ్చే విధంగా మాట్లాడారు. సిఎన్ఎన్ -ఐబియన్ కార్యక్రమంలో హైదరాబాద్ భవిష్యత్తుపై ఆయన కాస్తా స్పష్టంగానే మాట్లాడారు. పదేళ్ల పాటు హైదరాబాద్ రెండు రాష్ట్రాలకు రాజధానిగా ఉంటుందని, కాలంలో హైదరాబాదులోని శాంతిభద్రతలు కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉంటాయని చెప్పారు. దానికితోడు, పదేళ్ల తర్వాత తెలంగాణలో హైదరాబాద్ పూర్తిగా అంతర్భాగమవుతుందని చెప్పారు.
పార్లమెంటు సభ్యుడు ఉండవల్లి అరుణ్ కుమార్ వంటి సీమాంధ్ర నాయకులు పలువురు చిరంజీవి డిమాండ్నే కేంద్రం ముందు పెడుతున్నారు. రాష్ట్ర విభజనను అడ్డుకోలేమని పూర్తిగా అర్థమైన తర్వాత హైదరాబాదుపై సీమాంధ్ర నాయకులు పట్టు బిగించే ప్రయత్నాలు చేస్తున్నారు. కాంగ్రెసు అధిష్టానం కూడా చాలా తెలివిగానే వ్యవహరించింది.
హైదరాబాద్పై బేరసారాలు చేసుకోవడానికి తగిన వెసులుబాటును కల్పిస్తూ రాష్ట్ర విభజన ప్రకటనను కాంగ్రెసు అధిష్టానం చేసింది. అంటే, రాష్ట్ర విభజన విషయంలో ఓ మెట్టు పైకి ఎక్కడానికి తగిన వెసులుబాటును కాంగ్రెసు అధిష్టానం కూడా కల్పించుకుంది. మొత్తం మీద, సీమాంధ్ర నాయకులు చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్నట్లుందనే భావన వ్యక్తమవుతోంది.
-
వేసవిలో షిర్డీ టూర్ వెళ్లొద్దామా..? తక్కువ ధరకే అద్భుతమైన టూర్ ప్యాకేజీ..! -
తెలుగులో ప్రింటు ఖర్చులు కూడా రాలేదుగా అన్నా.. -
Tamil Nadu Election: రూటు మార్చిన విజయ్-సర్వేలు తేడా కొడుతున్న వేళ..! -
IPL 2026: ఆర్సీబీని వీడియో గేమ్ ఆడిన బుడ్డోడు.. నోరెళ్లబెట్టిన కోహ్లీ! -
రోజూ గుప్పెడు గింజలు తినండి.. షుగరు, బీపీ పూర్తిగా కంట్రోల్...!! -
ఎట్టకేలకు రైతుల ఖాతాల్లో నిధుల జమ, ఫలించిన నిరీక్షణ..!! -
AP Inter Results: ఏపీలో ఇంటర్ ఫలితాల ముహూర్తం ఫిక్స్, అఫీషియల్..!! -
బుమ్రా, హాజెల్ వుడ్.. నాకు ఎవడైనా ఒక్కటే: వైభవ్ సూర్యవంశీ -
SRH కొంపముంచిన క్లాసెన్ జిడ్డు బ్యాటింగ్ -
వారి ఖాతాల్లో రూ 20 వేల జమ, ప్రభుత్వం నిర్ణయం - అర్హతలు.. మార్గదర్శకాలు..!! -
వారి గ్రీన్ కార్డులు అవుట్ -
కెరీర్ లోనే ఫస్ట్ ప్లాఫ్.. ఎలా తట్టుకుంటున్నావ్ అన్నా..!!












Click it and Unblock the Notifications