పార్లమెంట్ క్యాంటీన్లో హైదరాబాద్ బిర్యానీ! శిక్షణ
న్యూఢిల్లీ: హైదరాబాదులో ప్రముఖమైన వంటకం 'హైదరాబాద్ బిర్యానీ' ఇక నుండి పార్లమెంటు సభ్యులకు అందుబాటిలోకి రానుంది. హైదరాబాద్ బిర్యానీ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన విషయం తెలిసిందే. ఇప్పుడు తెలంగాణలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చింది.
ఇదిలా ఉండగా, ఇలాంటి హైదరాబాద్ బిర్యానీని పార్లమెంటు క్యాంటీన్ మెనులో చేర్చాలని పార్లమెంటరీ ఫుడ్ మేనేజ్మెంట్ కమిటీ చైర్మన్, తెలంగాణ రాష్ట్ర సమితి ఎంపీ జితేందర్ రెడ్డి నిర్ణయించారు. మంగళవారం ఆయన పార్లమెంటరీ ఫుడ్ మేనేజ్మెంట్ కమిటీ చైర్మన్గా బాధ్యతలు స్వీకరించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు.

హైదరాబాదీ బిర్యానీతో పాటు మిర్చి కా సాలన్, షాయి తుకడా, ఖుబానీ కా మీఠా వంటి కొత్త వంటకాలను ప్రవేశ పెడతామని చెప్పారు. పార్లమెంటులోని వంట వారికి ఈ వంటకాల పైన హైదరాబాదులోని నిజాం క్లబ్లో ప్రత్యేకంగా శిక్షణ ఇప్పించనున్నట్లు తెలిపారు.
-
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
'రాత్రి 9 దాటితే నాకు ఆ కోరిక తప్పదు!' -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
గ్యాస్ సిలిండర్ ధరలు మళ్లీ పెంపు, ఈ సారి ఎంత..!? -
వంట గ్యాస్ కొరత వేళ చంద్రబాబు కీలక ఆదేశాలు, రాష్ట్రంలో ఇక నుంచి..!! -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
"గోధుమ రవ్వ ఉప్మా" ఇలా చేస్తే ఇంటిల్లిపాది లొట్టలేయాల్సిందే..! -
నేడు, రేపు ఆకాశంలో ఓ అద్భుతం- డోన్ట్ మిస్ -
'బిడ్డను పెంచడానికి ఆ పనికైనా సిద్ధమే' -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ












Click it and Unblock the Notifications