జాతీయ గీతాన్ని అవమానపర్చిన కర్ణాటక గవర్నర్
బెంగుళూరు: 'జనగణమన' జాతీయ గీతం వినిపిస్తుంటే కర్ణాటక గవర్నర్ వాజూభాయ్ వాలా వేదిక మీద నుంచి కిందకు దిగడం తీవ్ర వావాదానికి దారి తీసింది. కర్ణాటక హైకోర్టులో న్యాయమూర్తిగా జస్టిస్ రాఘవేంద్ర సింగ్ ప్రమాణ స్వీకారానికి మంగళవారం ఆయన హాజరయ్యారు.
ఆయన బాధ్యతలు స్వీకరించిన తర్వాత జాతీయ గీతాన్ని వినిపించడం మొదలు పెట్టారు. జాతీయ గీతాన్ని వినిపించుకోకుండా వడివిడిగా వేదిక దిగి వెళ్లిపోతున్న వాజూభాయ్ వాలాకు అధికారులు విషయాన్ని వివరించగా తిరిగి ఆయన వేదికపైకి వచ్చి నిలబడ్డారు.

కార్యక్రమంలో పాల్గొన్న పలువురు రాజకీయ నేతలు, ప్రముఖులు నిలబడి జాతీయ గీతానికి గౌరవ వందనం ఇస్తుండగా, ఆయన వేదిక నుంచి కిందకు దిగిన దృశ్యాలను స్ధానిక టీవీ ఛానెల్స్ ప్రముఖంగా చూపించాయి.
దీంతో ఆయన వ్వవహారశైలిపై సర్వత్రా విమర్శలు వచ్చాయి. అయితే ఈ సంఘటనపై కర్ణాటక రాజ్ భవన్ ఎలాంటి ప్రకటనా చేయలేదు.
More From
-
ఇందిరమ్మ లబ్దిదారులకు గుడ్ న్యూస్.. రెండో విడత ఇళ్లపై కీలక ప్రకటన -
బంగారం ధరలకు గత వైభవం -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, అసలు సమస్య - ఇలా చేయండి..!! -
Vijay: ఎంజీఆర్, జయలలిత చేయని సాహసం చేస్తున్న విజయ్? డీఎంకే కంచుకోటలో..! -
INS Aridhaman: ప్రళయ కాల రుద్రుడు, నీటి అడుగున భారత్ విశ్వరూపం.. -
బీఆర్ఎస్ లో చేరిక పై తేల్చేసిన జీవన్ రెడ్డి, వాట్ నెక్స్ట్..!! -
ఉద్యోగులకు కూటమి ప్రభుత్వం భారీ గుడ్న్యూస్ -
నయనతార బ్రేకప్ వెనుక అసలు రహస్యం.. ప్రభుదేవా ఆ ఒక్క కండీషన్ వల్లే? -
విశాఖ రైల్వే జోన్ పరిధిలో కీలక మార్పులు, ప్రధాన మార్గం విలీనం..!! -
అదే గానీ జరిగితే.. పాకిస్థాన్కు రాజ్నాథ్ సింగ్ స్ట్రాంగ్ వార్నింగ్.. -
వివాహేతర సంబంధాల్లో రెండో స్థానంలో హైదరాబాద్.. తాజా సర్వేలో.. -
వాస్తు ప్రకారం.. ఇంట్లో ఈ మొక్కలు పెరుగుతూ ఉంటే సంపద పెరుగుతూ ఉంటుంది












Click it and Unblock the Notifications