జాతీయ గీతాన్ని అవమానపర్చిన కర్ణాటక గవర్నర్
బెంగుళూరు: 'జనగణమన' జాతీయ గీతం వినిపిస్తుంటే కర్ణాటక గవర్నర్ వాజూభాయ్ వాలా వేదిక మీద నుంచి కిందకు దిగడం తీవ్ర వావాదానికి దారి తీసింది. కర్ణాటక హైకోర్టులో న్యాయమూర్తిగా జస్టిస్ రాఘవేంద్ర సింగ్ ప్రమాణ స్వీకారానికి మంగళవారం ఆయన హాజరయ్యారు.
ఆయన బాధ్యతలు స్వీకరించిన తర్వాత జాతీయ గీతాన్ని వినిపించడం మొదలు పెట్టారు. జాతీయ గీతాన్ని వినిపించుకోకుండా వడివిడిగా వేదిక దిగి వెళ్లిపోతున్న వాజూభాయ్ వాలాకు అధికారులు విషయాన్ని వివరించగా తిరిగి ఆయన వేదికపైకి వచ్చి నిలబడ్డారు.

కార్యక్రమంలో పాల్గొన్న పలువురు రాజకీయ నేతలు, ప్రముఖులు నిలబడి జాతీయ గీతానికి గౌరవ వందనం ఇస్తుండగా, ఆయన వేదిక నుంచి కిందకు దిగిన దృశ్యాలను స్ధానిక టీవీ ఛానెల్స్ ప్రముఖంగా చూపించాయి.
దీంతో ఆయన వ్వవహారశైలిపై సర్వత్రా విమర్శలు వచ్చాయి. అయితే ఈ సంఘటనపై కర్ణాటక రాజ్ భవన్ ఎలాంటి ప్రకటనా చేయలేదు.
More From
-
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
భారతీయులకు భారీ శుభవార్త.. హెచ్-1బీ ఆంక్షలు ఎత్తివేత..?? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
తెలంగాణా రైతులకు కేంద్రం తీపికబురు! -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే












Click it and Unblock the Notifications