బీఫ్: వాజపేయిపై చింతామోహన్ షాకింగ్ కామెంట్స్
బీజేపీ అగ్రనేత, మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజపేయి తమకు స్వయంగా గొడ్డు మాంసాన్ని వడ్డించారని కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
అమరావతి: బీజేపీ అగ్రనేత, మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజపేయి తమకు స్వయంగా గొడ్డు మాంసాన్ని వడ్డించారని కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఆయన తమకు గొడ్డు మాంసాన్ని వడ్డించిన తర్వాత, మరుసటి ఏడాదికి ఆయన ప్రధాని అయ్యారని చెప్పారు. గురువారం తిరుపతిలో ఆయన విలేకరులతో మాట్లాడారు.

1997లో ప్రతిపక్ష నేతగా ఉన్న వాజపేయి తనతో పాటు బీఎస్పీ అధినేత కాన్షీరామ్ను విందుకు ఆహ్వానించారని, తన ఇంట్లోనే పశుమాంసంతో చేసిన వంటలను వడ్డించారన్నారు.
అంతటి ఉదార స్వభావం ఉన్న నేత కనుకనే అదే రోజు మాయావతిని యూపీ ముఖ్యమంత్రిని చేశారని చెప్పారు. ఆ తర్వాత ఏడాదిలో ఆయన ప్రధానమంత్రి అయ్యారన్నారు.
స్వతంత్ర భారతదేశంలో ఏది తినాలో, ఏది తినకూడదో ఆంక్షలు పెట్టే అధికారం ఎవ్వరికీ లేదన్నారు. పెద్దమాంసం విక్రయాలపై నిషేధాన్ని ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలన్నారు.
More From
-
సింపుల్ గా టేస్టీగా ఉండే క్యాబేజీ ఫ్రై చిటికెలో చేసెయ్యండి! -
పాలకూర రాగి ఇడ్లీ.. ఇలా చేసి తింటే రుచి మాత్రమేనా ఆరోగ్యం కూడా -
ఏడడుగులు వేయబోతున్న స్టార్ బ్యూటీ అనుష్క శెట్టి.. పెళ్లి కొడుకు ఫిక్స్ ?? -
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
భారతీయులకు భారీ శుభవార్త.. హెచ్-1బీ ఆంక్షలు ఎత్తివేత..?? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్












Click it and Unblock the Notifications