నోరూరించే జిలేబీ తినడంవల్ల అద్భుత ఆరోగ్యం!
మనిషికి వాతంద్వారా మైగ్రేన్, తలనొప్పి వంటి సమస్యలు ఎదురవుతాయి. జిలేబీ, రబ్రీ కలిపి తినడం వల్ల శరీరంలో ఉండే కఫం పోతుంది. ఈ నియంత్రణతో శరీరంలో ఉండే వాత దోషాన్ని సులువుగా తెలుసుకోగలుగుతాం. ఓ పరిశోధనలో భారతీయులకు ఆహారం, పానీయాలు అంటే ఎంతో ఇష్టమని తేలింది. దేశ ప్రజలు ముఖ్యంగా జిలేబీ తినడానికి ఇష్టపడతారు. మన జాతీయ తీపిగా జిలేబీని పరిగణిస్తారు. జలేబీ, రబ్దీ కలయిక అనేక ఖరీదైన తీపి పదార్థాల రుచిని కలిగివుంటుంది.
ఉదయాన్నే ఖాళీ కడుపుతో జిలేబీ-రబ్దీ తినమని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు. మైగ్రేన్ తలనొప్పిని పోగొట్టడంలో ఇది చాలా ప్రభావాన్ని చూపిస్తున్నట్లు తేలింది. శరీరంలో వాత దోషం తొలగిన వెంటనే మైగ్రేన్ వంటి వ్యాధులు దూరమవుతాయి. మన శరీరంలో వాత దోషం వల్ల అనేక నాడీ సంబంధిత రుగ్మతలు తలెత్తుతాయి. దీనివల్లే నాడీ వ్యవస్థలో అసౌకర్యం కలుగుతుంది. జిలేబీని తీసుకోవడంద్వారా బెల్ పాల్సీ, హై టెన్షన్, అల్జీమర్స్, స్ట్రోక్ వంటి వ్యాధుల నుండి బయట పడటానికి అవకాశం ఉంటుంది. రెండు మూడు వారాల పాటు సూర్యోదయానికి ముందు రబ్రీ-జలేబీని నిరంతరం తినడం వల్ల శరీరంలోని వాత దోషం నుండి బయటపడవచ్చు.

* పాలు, జిలేబీ కలిపి తీసుకోవడంవల్ల శృంగార సామర్థ్యం పెరుగుతుంది.
* కరుకుదనం, దురదను నివారిస్తుంది.
* పాలల్లో నానబెట్టిన జిలేబీవల్ల ఆస్తమా, జలుబు లాంటి శ్వాసకోశ వ్యాధులు నయమవుతాయి.
బరువు పెరగాలనుకునేవారు ఉదయం గ్లాసు పాలలో నెయ్యితో చేసిన జిలేబీని తీసుకుంటే సులువుగా బరువు పెరుగుతారు.
* వేడి వేడి పాలల్లో జిలేబీని నానబెట్టి తినడంవల్ల జల్లు, దగ్గు నుంచి ఉపశమనం లభిస్తుంది.
* జిలేబీలోని తీపి ఆందోళన, ఒత్తిడిని దూరం చేస్తుంది.
* కొవ్వు 2.2 గ్రాములు, ప్రోటీన్ 0.2 గ్రా, కార్బోహైడ్రేట్ 5.6 గ్రా, కాల్షియం 0.5 మి.గ్రా, పొటాషియం 3.6 మి.గ్రా, సోడియం 0.3 మి.గ్రా, ఐరన్ 0.1 మి.గ్రా, విటమిన్ ఎ 20.7 ఎంసిజి












Click it and Unblock the Notifications