health tips: బరువును బట్టి ఎన్ని లీటర్ల నీళ్ళు తాగాలి.. లెక్కలు తెలుసుకోండి!!
సాధారణంగా శరీరానికి కావలసిన మోతాదులోనే నీటిని తాగాలి. అయితే చాలా మంది నీరు ఎక్కువగా తాగడం ఆరోగ్యం అని భావిస్తూ ఉంటారు. ఆరోగ్యంగా ఉండాలంటే నీటిని తాగాల్సిన అవసరం ఉన్న మాట నిజమే అయినప్పటికీ, అధికంగా నీరు తాగితే అనేక అనారోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉంటుంది.
అధికంగా నీటిని తాగడం వల్ల శరీరంలో సోడియం, పొటాషియం సమతుల్యత దెబ్బతింటుంది. మీరు ఎక్కువగా నీటిని తాగడం ప్రమాదకరమని ఓవర్ హైడ్రేషన్ వంటి సమస్యలు కూడా వచ్చే పరిస్థితి ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. మన శరీరం బరువు ఎంత ఉంది? మనం ఎన్ని నీళ్లు తాగాలి ? అనేది తెలుసుకొని తదనుగుణంగా నీటిని తాగాలని చెబుతున్నారు.

శరీరానికి అవసరమైన దానికంటే ఎక్కువ నీరు తాగడం వల్ల డైల్యూషనల్ హైపోనాట్రేమియా అభివృద్ధి చెందే ప్రమాదం ఉంటుందని చెబుతున్నారు. అందుకే మనం ప్రతిరోజూ ఎన్ని నీళ్ళని తీసుకోవాలి అనేది తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. నిత్యం మనం ఎన్ని నీళ్లు తాగాలి అనేదానికి ఒక గణన ఉంటుంది.
ముందు మీ శరీర బరువును తెలుసుకుని, ఆ శరీర బరువును 30 ద్వారా భావిస్తే వచ్చే ఫలితం మీ శరీరానికి అవసరం ఆయన త్రాగు నీటి పరిమాణంగా ఉంటుంది. ఉదాహరణకు 60 కిలోల బరువున్న వ్యక్తి ఎన్ని నీళ్లు తాగాలి అంటే.. 60ను 30 తో భాగిస్తే రెండు వస్తుంది. కాబట్టి ఆ వ్యక్తి రెండు లీటర్ల నీటిని తాగితే సరిపోతుంది.
శరీర బరువును బట్టి తీసుకోవలసిన నీటి పరిమాణం కంటే ఎక్కువ తీసుకున్నా, తక్కువ తీసుకున్నా అది ఆరోగ్యానికి హాని చేస్తుంది. అత్యంత ప్రమాదకరంగా పరిణమిస్తుంది. కాబట్టి అనవసరంగా ఎక్కువ నీరు తాగకుండా, అవసరాన్ని బట్టి మన శరీర బరువును బట్టి నీళ్ళను తాగితే మంచిది.
disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సూచనలు మరియు ఇంటర్నెట్లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.
-
'వెయిట్ లాస్ సూప్'.. ఇలా చేసుకుని తాగితే వెయిట్ లాస్ గ్యారంటీ..!! -
మోర్ డేంజర్- ఆ వెయిట్ లాస్ డ్రగ్ పై కేంద్రం హెచ్చరిక -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్












Click it and Unblock the Notifications