బిజెపిలోకి రాజ్యవర్ధన్, దివ్య: కాంగ్రెస్కు బిధురి ఝలక్

ఈ సందర్భంగా రాథోడ్ మాట్లాడుతూ.. దేశం క్లిష్టంగా ఉన్న ఇలాంటి పరిస్థితుల్లో తాను స్పందించకుండా ఉండలేనని చెప్పారు. మోడీ దేశాన్ని నడిపించే నిర్ణయాత్మక నాయకుడన్నారు. ప్రస్తుతం రాజకీయాలను, నాయకులను ద్వేషిస్తున్నారని తనకు తెలుసునని కానీ, నిస్వార్థంగా పనిచేసే వారి పట్ల ఇప్పటికీ తనకు నమ్మకముందన్నారు. తాను దేశానికి 23 ఏళ్లు సేవ చేశానని చెప్పారు. రాథోడ్తో పాటు జైపూర్ రాజకుటుంబానికి చెందిన దివ్య సింగ్ కూడా బిజెపిలో చేరారు.
కాంగ్రెస్కు బిధురి షాక్
గుజ్జర్ నేత, ఢిల్లీ ఎన్సిపి మాజీ అధ్యక్షుడు రాంవీర్ సింగ్ బిధురి కాంగ్రెసు పార్టీకి షాకిచ్చారు. త్వరలో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సమయంలో ఆయన ముగ్గురు ఎన్సీపి కౌన్సెలర్లతో పాటు బిజెపిలో చేరారు. బిజెపి జాతీయ అధ్యక్షుడు రాజ్ నాథ్ సింగ్, ఢిల్లీ ఎన్నికల వ్యవహారాల ఇంఛార్జ్ నితిన్ గడ్కరీల సమక్షంలో ఆయన బిజెపిలో చేరారు.
ఈ నెల 6వ తేదిన బిధురి కాంగ్రెసు పార్టీలో చేరాల్సి ఉంది. అందుకోసం ఓ కార్యక్రమాన్ని కూడా నిర్వహించారు. కానీ, దానికి బిధురి హాజరు కాలేదు. ట్రాఫిక్ స్తంభించడంతో దానికి రాలేకపోయినట్లు ఆ కార్యక్రమంలో ఢిల్లీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ చెప్పారు. కానీ, అంతలోనే బిధురి బిజెపిలో చేరారు.
-
T20 World Cup: చిత్తుగా ఓడిన కివీస్ పై అర్ధరాత్రి ఐసీసీ సంచలన ట్వీట్..! -
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
రోహిత్కు పెళ్లాం పోరు.. స్టేడియంలో డిష్యూం.. డిష్యూం! వీడియో -
ప్రపంచ్ కప్ తో సూర్య టీం ముందుగా అక్కడికే, వెంట పెట్టుకొని వెళ్లిన జైషా..!! -
Viral Video: ఆ తొలి స్పర్శ, బిడ్డను ఎత్తుకోవడానికి వణికిపోయాడు -
ఇంత నిలకడ మా పోర్ట్లోని క్రేన్కు కూడా ఉండదు- సంజు శాంసన్ పై ప్రశంసలు -
11 రోజుల్లో 13,560 కి.మీ నాన్ స్టాప్ జర్నీ: చిరు ప్రాణి రెక్కల ముందు సప్త మహా సముద్రాలు చిన్నబోయాయ్ -
తెలంగాణ నూతన సీఎస్ గా- రేవంత్ మార్క్ నిర్ణయం..!! -
కివీసీ ప్లేయర్ కన్నీటి పర్యంతం, ఓడినందుకు కాదు - ఇండియన్ వైబ్రేషన్స్ తో ఒక్కసారిగా..!!












Click it and Unblock the Notifications