గుంటూరు ఆస్పత్రిలోఅరుదైన ఆపరేషన్
గుంటూరుః గుంటూరు ప్రభుత్వం ఆస్పత్రిలో బుధవారంఅరుదైన శస్త్ర చికిత్స జరిగింది. ఓ యువకుడి కడుపులో నుంచి గర్భసంచిని డాక్టర్లు తొలగించారు. సాధారణం ఆడవారిలో వుండే గర్భసంచి యువకుడి గర్భంగా వుండడం ఆశ్చర్యం కలిగించింది. ప్రకాశం జిల్లా దర్శి కి చెందిన ఓ యువకుడు తీవ్రమైన కడుపునొప్పితో బాధపడుతూ ఆస్పత్రిలో చేరాడు. అతనిని పరీక్షించిన వైద్యులు అతని కడుపులో గర్భసంచీ వున్నట్లు గుర్తించారు.
అతనికి బుధవారం ఆపరేషన్ నిర్వహించి గర్భసంచిని తొలగించారు. ఆగర్భసంచీకి క్యాన్సర్ కణితి కూడా వున్నట్లు వైద్యులు చెప్పారు. జన్యుపరమైనల లోపం కారణంగా ఇలా పురుషుల్లో కూడా గర్భసంచి ఏర్పడే అవకాశం వుందని వైద్యులు వివరించారు. గర్భసంచీ తొలగించేందుకు శస్త్ర చికిత్స అనంతరం ఆ యువకుడు కోలుకుంటున్నాడని వైద్యులు వివరించారు.
ఆ
తరువాత
జయలలిత
కేంద్ర
హోం
శాఖ
మంత్రి
అద్వానీని
కలుసుకున్నారు.వీరప్పన్
ను
పట్టుకొనేందుకు
ఎస్.టి.ఎఫ్.
ను
బలోపేతం
చేయాలని
ఆమెకోరారు.