వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
హైదరాబాద్ లోపేలుళ్ళ కుట్ర భగ్నం
హైదరాబాద్ః
వినాయక
చవితి
ఉత్సవాల
సందర్భంగా
హైదరాబాద్
లో
12
చోట్లు
పేలుళ్ళకు
కుట్రపన్నిన
12
మంది
కాశ్మీరీ
యువకుల్ని
నగర
పోలీసులు
గురువారం
అదుపులోకి
తీసుకున్నారు.
తదుపరి
విచారణ
కోసం
వీరిని
ఢిల్లీ
తీసుకు
వెళుతున్నారు.
ఢిల్లీ
పోలీసుల
సమాచారం
మేరకు
నగరంలోని
ఎ.సి.గార్డ్స్
లో
దాడి
జరిపి
ఏడుగురు
కాశ్మీరీ
యువకులను
అరెస్టు
చేశారు.
వీరికి హిజ్ బుల్ తీవ్రవాద సంస్థ నుంచి ఇటీవలే పేలుడు పదార్ధాలుఅందాయని కూడా నగర పోలీస్ కమిషనర్ పేర్వారం రాములు గురువారంవిలేకరుల సమావేశంలో వెల్లడించారు. నగరంలో అత్యంత ప్రధాన మైన లక్డీకా పూల్ ప్రాంతంలో కొంత కాలంగా వుంటున్న ఈ యువకులు స్థానిక యువతులపట్ల అసభ్యంగా ప్రవర్తించినా వారి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు ఇవ్వకపోవడంవిచారకరం అన్నారు.
Comments
Story first published: Thursday, August 2, 2001, 23:53 [IST]