విమానాల భద్రత పరిశీలనకు కమిటీ

న్యూఢిల్లీ:విమానాలను నడుపుతున్న ప్రయివేట్‌ కంపెనీల పనితీరును అధ్యయనం చేయడానికి ఒక కమిటీని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఉపరితల రవాణా శాఖ మంత్రి సయ్యద్‌ షాన్‌వాజ్‌ సోమవారంవిలేకరులతో ఈ విషయం చెప్పారు.

ప్రయివేట్‌ విమానం కూలి కాంగ్రెస్‌ సీనియర్‌ నేత మాధవరావు మరణించిన నేపథ్యంలో, ఇటీవల జరిగిన కొన్నివిమాన ప్రమాదాలను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం కమిటీ ఏర్పాటుకు సిద్ధపడింది. కమిటీ తీరుపైవివరాలు ఇవ్వడానికి మంత్రి నిరాకరించారు. ఈ కమిటీ ఆరు నెలల లోపు తన నివేదికను ప్రభుత్వానికి సమర్పిస్తుందని ఆయన చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+