వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
విమానాల భద్రత పరిశీలనకు కమిటీ
న్యూఢిల్లీ:విమానాలను నడుపుతున్న ప్రయివేట్ కంపెనీల పనితీరును అధ్యయనం చేయడానికి ఒక కమిటీని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఉపరితల రవాణా శాఖ మంత్రి సయ్యద్ షాన్వాజ్ సోమవారంవిలేకరులతో ఈ విషయం చెప్పారు.
ప్రయివేట్
విమానం
కూలి
కాంగ్రెస్
సీనియర్
నేత
మాధవరావు
మరణించిన
నేపథ్యంలో,
ఇటీవల
జరిగిన
కొన్నివిమాన
ప్రమాదాలను
దృష్టిలో
పెట్టుకుని
ప్రభుత్వం
కమిటీ
ఏర్పాటుకు
సిద్ధపడింది.
కమిటీ
తీరుపైవివరాలు
ఇవ్వడానికి
మంత్రి
నిరాకరించారు.
ఈ
కమిటీ
ఆరు
నెలల
లోపు
తన
నివేదికను
ప్రభుత్వానికి
సమర్పిస్తుందని
ఆయన
చెప్పారు.
Story first published: Monday, October 1, 2001, 23:53 [IST]