వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

విమానాల భద్రత పరిశీలనకు కమిటీ

By Staff
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ:విమానాలను నడుపుతున్న ప్రయివేట్‌ కంపెనీల పనితీరును అధ్యయనం చేయడానికి ఒక కమిటీని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఉపరితల రవాణా శాఖ మంత్రి సయ్యద్‌ షాన్‌వాజ్‌ సోమవారంవిలేకరులతో ఈ విషయం చెప్పారు.

ప్రయివేట్‌ విమానం కూలి కాంగ్రెస్‌ సీనియర్‌ నేత మాధవరావు మరణించిన నేపథ్యంలో, ఇటీవల జరిగిన కొన్నివిమాన ప్రమాదాలను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం కమిటీ ఏర్పాటుకు సిద్ధపడింది. కమిటీ తీరుపైవివరాలు ఇవ్వడానికి మంత్రి నిరాకరించారు. ఈ కమిటీ ఆరు నెలల లోపు తన నివేదికను ప్రభుత్వానికి సమర్పిస్తుందని ఆయన చెప్పారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X