వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఉగ్రవాదులకు వినాశకాలం

By Staff
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీః దేశ చరిత్రలో మున్నెన్నడూ లేని విధంగా ఉగ్రవాద మూకలు ఏకంగా అసెంబ్లీమీదనే దాడి చేసిన సంఘటన దేశంలో తీవ్ర ప్రకంపనలు సృష్టించింది. ప్రధాని వాజ్‌పేయి ఈ దాడిని తీవ్రంగా ఖండించారు. తీవ్రవాదలకు వినాశకాలం దాపురించిందని ఆయన అన్నారు.

అమెరికా కాశ్మీర్‌లో ఏం జరుగుతున్నదో గుర్తించి పాకిస్తాన్‌ దన్నుగా వున్న తీవ్రవాదంపై కూడా గురిని ఎక్కుపెట్టాలని ప్రధానికోరారు. జమ్మూ కాశ్మీర్‌ ముఖ్యమంత్రి ఫరూఖ్‌ అబ్దుల్లా ఈ దాడులను తీవ్రంగా ఖండించి తీవ్రవాదులకు ఊతం ఇస్తున్న పాకిస్తాన్‌ ఇప్పటికైనా తన వైఖరిని మార్చుకోవాలని అన్నారు.అసెంబ్లీపై దాడిలో పాల్గొన్న ముగ్గురు తీవ్రవాదులను పోలీసులు కాల్చిచంపినట్టుగా ఆయన చెప్పారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X