వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

న్యూఢిల్లీ: బిగ్‌ బుల్‌ హర్షద్‌ మెహతాను కేంద్ర దర్యాప్తు సంస్థ(సిబిఐ) ఆర్థిక నేరాల భాగం అరెస్టు చేసింది. మెహతా ఇద్దరు సోదరులుఅశ్విన్‌, సుధీర్‌లను కూడా సిబిఐ అరెస్టు చేసింది. ముంబాయిలోని హర్షద్‌ మెహతా నివాసంలో ఈ ముగ్గురిని సిబిఐ శుక్రవారం ఉదయంఅరెస్టు చేసింది.

By Staff
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: బిగ్‌ బుల్‌ హర్షద్‌ మెహతాను కేంద్ర దర్యాప్తు సంస్థ(సిబిఐ) ఆర్థిక నేరాల భాగం అరెస్టు చేసింది. మెహతా ఇద్దరు సోదరులుఅశ్విన్‌, సుధీర్‌లను కూడా సిబిఐ అరెస్టు చేసింది. ముంబాయిలోని హర్షద్‌ మెహతా నివాసంలో ఈ ముగ్గురిని సిబిఐ శుక్రవారం ఉదయంఅరెస్టు చేసింది.

1992లో ఆర్థిక నేరాలకు పాల్పడినట్లు వచ్చిన ఆరోపణలపై సిబిఐ ఆ ముగ్గుర్నిఅరెస్టు చేసింది. తన వాటాలను అన్నింటినీ కోర్టు నియుంచిన కస్టోడియన్‌ నేతృత్వంలో డిపాజిట్‌ చేయాలని కోర్టు హర్షద్‌ మెహతాను ఆదేశించింది. కోర్టు ఆదేశాలను హర్షద్‌ మెహతా పాటించలేదు. దీంతో సిబిఐ ఆయనను, ఆయన సోదరులనుఅరెస్టు చేసింది. హర్షద్‌ మెహతా నివాసం నుంచి సిబిఐ కొన్నిషేర్లను స్వాధీనం చేసుకుంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X