వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇస్లామాబాద్‌ః తాలిబన్లు, లాడెన్‌ సారధ్యంలోని అల్‌ ఖైదాకు చావుదెబ్బ తగిలింది. అమెరికా బాంబు దాడుల్లో లాడెన్‌ కుడిభుజం, అల్‌ ఖైదా అగ్రనేత మహ్మద్‌ అతీఫ్‌ హతమైనట్లు తెలుస్తున్నది. గత మంగళవారం కాబూల్‌ లోని ఓ ఇంటిపై ఆమెరికా యుద్ధ మానాలు బాంబుల వర్షం కురిపించాయి. ఆ దాడిలో అతీఫ్‌ హతమైనట్లు అమెరికా అధికారులు చెప్పారు.

By Staff
|
Google Oneindia TeluguNews

గురు, శుక్రవారాల్లో కూడా అమెరికా యుద్ధ మానాలు కాందహార్‌ సరిహద్దుల్లో బాంబుల వర్షం కురిపించాయి. రంజాన్‌ మాసం ప్రారంభం తాలిబన్లుకు కష్టాలనే ుగిల్చింది. శుక్రవారం నాటి దాడుల్లో ఓ మసీదు ధ్వంసమైనట్లు వార్తలుఅందాయి. కాందహార్‌ పై జరిపిన దాడుల్లో కనీసం 25 మంది పౌరులు మరణించినట్లు భాస్తున్నారు. పరిస్థితి అనుకూలంగా మారడంతో నార్తరన్‌ అలయెన్స్‌సేనలు పట్టు బిగిస్తున్నాయి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X