వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కాబూల్‌ః చావనైనా చస్తాము కానీ లొంగే ప్రసక్తి లేదని తాలిబన్లు మొండికేయడంతో అమెరికా యుద్ధమానాలు కుందుజ్‌, కాంధహార్‌ లపై బాంబింగ్‌ ముమ్మరం చేశాయి. మరో వైపు నార్తరన్‌ అలయెన్స్‌సేనలు కుందుజ్‌ సరిహద్దు నుంచి తాలిబన్లపై దాడులు చేస్తున్నాయి. కుందుజ్‌ లో కనీసం 20 వేల మంది తాలిబన్లు పోరాటం సాగిస్తున్నట్లు భాస్తున్నారు. గగనతలం నుంచి అమెరికా యుద్ధమానాల దాడులు, నగరం నాలుగుపైపులా వేలాది మంది నార్తరన్‌ అలయెన్స్‌ చుట్టుముట్టడంతో తాలిబన్లు చక్రబంధంలో చిక్కుకున్నారు.

By Staff
|
Google Oneindia TeluguNews

ఆయుధాలుఅప్పగించి లొంగిపోతే క్షమాభిక్ష ప్రసాదిస్తామని నార్తరన్‌ అలయెన్స్‌సేనల హాdులను తాలిబన్లు నమ్మడం లేదు. దీనితో కుందుజ్‌ పై ప్రతిష్ఠంభన ఇంకా కొనసాగుతునే వున్నది. మరోవైపు ఆఫ్ఘనిస్తాన్‌ లో సర్కార్‌ ఏర్పాటుపై చర్చలు కొనసాగుతున్నాయి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X