వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

హైదరాబాద్‌ః రాష్ట్ర రాజధానిలోని ఆచార్య ఎన్‌.జి.రంగా వ్యవసాయ శ్వద్యాలయం ఉద్యోగి ఒకరు బుధవారం వేకువజామున భార్యాబిడ్డలతో సహా ఆత్మహత్య కు పాల్పడ్డారు. కూల్‌ డ్రింక్‌ లో షం కలుపుకొని తాగడంతో శ్వద్యాలయం ఉద్యోగి, అతని భార్య, ఐదేళ్ళ కుమార్తె, రెండేళ్ళ కుమారుడు మరణించారు.ముక్కుపచ్చలారని చిన్నారులు శవాలై పడివున్న దృశ్యం చూపరులను కంటతడిపెట్టించింది. ఆర్థికంగా కూడా పెద్దగా ఇబ్బందులు లేదని ఉద్యోగి మృతికి గల కారణాలను దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వరించారు.

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌ః రాష్ట్ర రాజధానిలోని ఆచార్య ఎన్‌.జి.రంగా వ్యవసాయ శ్వద్యాలయం ఉద్యోగి ఒకరు బుధవారం వేకువజామున భార్యాబిడ్డలతో సహా ఆత్మహత్య కు పాల్పడ్డారు. కూల్‌ డ్రింక్‌ లో షం కలుపుకొని తాగడంతో శ్వద్యాలయం ఉద్యోగి, అతని భార్య, ఐదేళ్ళ కుమార్తె, రెండేళ్ళ కుమారుడు మరణించారు.
ముక్కుపచ్చలారని చిన్నారులు శవాలై పడివున్న దృశ్యం చూపరులను కంటతడిపెట్టించింది. ఆర్థికంగా కూడా పెద్దగా ఇబ్బందులు లేదని ఉద్యోగి మృతికి గల కారణాలను దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వరించారు.

రంగా శ్వద్యాలయంలో పనిచేసే అతని తండ్రి ఉద్యోగం చేసుకుంటూ పై చదువులు కూడా చదువుకున్నాడని, కుటుంబ సభ్యులంతా ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణం ఏమటో పరిశీలిస్తున్నామని పోలీసులు తెలిపారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X