వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
మూడో టెస్టుకు కొత్త రెఫరీ
జోహన్నెస్బర్గ్: దక్షిణాఫ్రికా, భారత్ క్రికెట్ జట్ల మధ్య జరిగే ని ఎంపిక చేశారు. భారత క్రికెట్ జట్టు కెప్టెన్ సౌరబ్ గంగూలీ, మాస్టర్ బ్యాట్స్మన్ సచిన్ టెండూల్కర్లతో సహా ఆరుగురు భారత క్రికెటర్లకు మ్యాచ్ రెఫరీ మైక్ డెన్నిస్ కఠిన శిక్షలు వేయడంపై సర్వత్రా నిరసన వ్యక్తమైంది.
మ్యాచ్ రెఫరీగా మైక్ డెన్నిస్ను తొలిగించాలని భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బిసిసిఐ) డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మ్యాచ్ రెఫరీగా తొలగాలని దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు డెన్నిస్ను కోరింది. ఆయన స్థానంలో కొత్త రెఫరీని ఎంపిక చేసింది. అంతకు ముందుదక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డుకు, బిసిసిఐకి మధ్య చర్చలు జరిగాయి. అయితే, మూడో టెస్టులో dరేంద్రషెహవాగ్ ఆడడం లేదు.
Comments
Story first published: Thursday, November 22, 2001, 23:53 [IST]