వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కల్తీసారా మృతుల సంఖ్య 52

By Staff
|
Google Oneindia TeluguNews

కడలూరుః తమిళనాడులోని కడలూరు జిల్లా పన్రుటీలో కల్తీసారా తాగి మరణించిన వారి సంఖ్య 52కు చేరుకున్నది. మరో రెండు వందల మంది మృత్యువుతోపోరాడుతున్నారు.

మృతుల సంఖ్య ఇంకాపెరిగే అవకాశం వున్నదని వైద్యవర్గాలు అంటన్నాయి. చికిత్సపొందుతున్న వారిలో అనేక మంది పరిస్థితి తీవ్రంగా వుంది.ముప్పయిమంది ఇప్పటికే కంటిచూపు కోల్పాయారు. ఈ సంఘటన గురించి తెలిసిన వెంటనే చెన్నై నుంచి ప్రత్యేక వైద్య బృందం కడలూరు చేరుకున్నది. మృతుల్లో అత్యధిక శాతం మంది నిరుపేద కూలీలే. ప్రభుత్వం ఈ సంఘటనకు సంబంధించి కొందరు స్థానిక పోలీసులను సస్పెండ్‌ చేసింది.విచారణకు ఆదేశాలు జారీ చేసింది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X