వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
కల్తీసారా మృతుల సంఖ్య 52
కడలూరుః
తమిళనాడులోని
కడలూరు
జిల్లా
పన్రుటీలో
కల్తీసారా
తాగి
మరణించిన
వారి
సంఖ్య
52కు
చేరుకున్నది.
మరో
రెండు
వందల
మంది
మృత్యువుతోపోరాడుతున్నారు.
మృతుల
సంఖ్య
ఇంకాపెరిగే
అవకాశం
వున్నదని
వైద్యవర్గాలు
అంటన్నాయి.
చికిత్సపొందుతున్న
వారిలో
అనేక
మంది
పరిస్థితి
తీవ్రంగా
వుంది.ముప్పయిమంది
ఇప్పటికే
కంటిచూపు
కోల్పాయారు.
ఈ
సంఘటన
గురించి
తెలిసిన
వెంటనే
చెన్నై
నుంచి
ప్రత్యేక
వైద్య
బృందం
కడలూరు
చేరుకున్నది.
మృతుల్లో
అత్యధిక
శాతం
మంది
నిరుపేద
కూలీలే.
ప్రభుత్వం
ఈ
సంఘటనకు
సంబంధించి
కొందరు
స్థానిక
పోలీసులను
సస్పెండ్
చేసింది.విచారణకు
ఆదేశాలు
జారీ
చేసింది.
Comments
Story first published: Saturday, December 1, 2001, 23:53 [IST]