న్యూఢిల్లీః ఆంధ్రప్రదేశ్ తో పాటు వివిధ రాష్ట్రాలలో తీవ్రవాద కార్యకలాపాలు నిర్వహిస్తున్నపీపుల్స్ వార్ గ్రూప్ ను నిషేధించాలని కేంద్ర ప్రభుత్వం సంకల్పించింది.ఈ నిషేధం తక్షణం అమలులోకి వస్తుందని కేంద్రం బుధవారం అధికారికంగా ప్రకటించింది.పీపుల్స్ వార్ పై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటికే నిషేధించినవిషయం విదితమే.తీవ్రవాద నిరోధక చట్టం(పోటో) లో కేంద్రం ఈ ప్రతిపాదన చేసింది.పీపుల్స్ వార్ తో పాటు మావోయిస్టు కమ్యూనిస్టు సెంటర్, సిపిఐ(ఎం.ఎల్) గ్రూపులను కూడా నిషేధించాలని కేంద్రం ప్రతిపాదించింది.పోటోలోని 18వసెక్షన్ 2వ సబ్ సెక్షన్ లోని క్లాజ్ - ఎ కింద పీపుల్స్ వార్ తో పాటుమిగిలిన తీవ్రవాద సంస్థలను నిషేధిస్తున్నట్లు బుధవారం కేంద్రం ఒక అధికారిక ప్రకటన జారీ చేసింది.
న్యూఢిల్లీః
ఆంధ్రప్రదేశ్
తో
పాటు
వివిధ
రాష్ట్రాలలో
తీవ్రవాద
కార్యకలాపాలు
నిర్వహిస్తున్నపీపుల్స్
వార్
గ్రూప్
ను
నిషేధించాలని
కేంద్ర
ప్రభుత్వం
సంకల్పించింది.
ఈ
నిషేధం
తక్షణం
అమలులోకి
వస్తుందని
కేంద్రం
బుధవారం
అధికారికంగా
ప్రకటించింది.పీపుల్స్
వార్
పై
ఆంధ్రప్రదేశ్
ప్రభుత్వం
ఇప్పటికే
నిషేధించినవిషయం
విదితమే.
తీవ్రవాద నిరోధక చట్టం(పోటో) లో కేంద్రం ఈ ప్రతిపాదన చేసింది.పీపుల్స్ వార్ తో పాటు మావోయిస్టు కమ్యూనిస్టు సెంటర్, సిపిఐ(ఎం.ఎల్) గ్రూపులను కూడా నిషేధించాలని కేంద్రం ప్రతిపాదించింది.పోటోలోని 18వసెక్షన్ 2వ సబ్ సెక్షన్ లోని క్లాజ్ - ఎ కింద పీపుల్స్ వార్ తో పాటుమిగిలిన తీవ్రవాద సంస్థలను నిషేధిస్తున్నట్లు బుధవారం కేంద్రం ఒక అధికారిక ప్రకటన జారీ చేసింది.
పోటో చట్టంలో ఇప్పటికే లష్కర్ - ఎ -తోయిబా, జైషే మహ్మద్ వంటి 23 తీవ్రవాద సంస్థలను కేంద్రం నిషేధించింది. ఆంధ్రప్రదేశ్ తో పాటుఒరిస్సా, బీహార్, జార్ఖండ్, చత్తీస్ ఘడ్ లలో విధ్వంస కార్యకలాపాలు నిర్వహిస్తున్నందునపీపుల్స్ వార్ ను కేంద్రం నిషేధించింది. పీపుల్స్ వార్ ను నిషేధించాల్సిందిగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్రాన్ని కోరినవిషయం విదితమే. తొలుత పోటో చట్టంలో వార్ ను నిషేధిస్తున్నట్లు కేంద్రంపేర్కొనకపోయినప్పటికీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అభ్యర్థన మేరకు వార్ ను కూడా నిషేధిత సంస్థల జాబితాలో చేర్చింది.