For Daily Alerts
పాక్ హైకమిషనర్కు భారత్ ఆదేశాలు
న్యూఢిల్లీ: వారం రోజుల్లో దేశం విడిచి వెళ్లాలని భారత ప్రభుత్వం పాకిస్థాన్ హై కమిషనర్ మహ్మద్ షరీఫ్ఖాన్ను ఆదేశించింది.
పార్లమెంటు స్టాఫర్ నుంచి తమ దేశ అంతర్గత భద్రతకు సంబంధించిన సమాచారాన్నిఖాన్ సేకరించారని ఆరోపిస్తూ ఆయనను వెనక్కి పిలిపించుకోవాలని భారత్ పాకిస్థాన్కు సూచించింది. ఈ సమాచారాన్నిసేకరిస్తూ ఖాన్ రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డారు.
విదేశీ
వ్యవహారాల
మంత్రిత్వ
శాఖ
సంయుక్త
కార్యదర్శిఅరుణ్
సింగ్
పాకిస్థాన్
డిప్యూటీ
హై
కమిషనర్
జలీల్
అబ్బాస్
జిలానిని
పిలిపించి-ఖాన్
అక్రమ
చర్యలకు
పాల్పడ్డారని
చెప్పారు.ఖాన్
వారం
రోజుల్లోగా
దేశం
విడిచి
వెళ్లాలని
ఆయన
జిలానీతో
చెప్పారు.
Story first published: Monday, December 24, 2001, 23:53 [IST]