నెల్లూరు ప్రమాదంలో ఏడుగురు మృతి

నెల్లూరుః నెల్లూరు జిల్లా మనుబోలు వద్ద గురువారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మరణించారు. ఈ ప్రమాదంలో 27 మంది గాయపడ్డారు. చిత్తూరు జిల్లా కాసారం లో వున్న వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని కనీసం 70 మంది రెండు ట్రాక్టర్లలో తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

తమిళనాడు నుంచి వస్తున్న మాంసం లారీ ట్రాక్టర్‌ ను డీ కొనడంతో ఏడుగురు అక్కడికక్కడే మరణించారు. ప్రాణాపాయ స్థితిలో వున్న ఇద్దరు ప్రయాణికుల్ని తిరుపతి రుయా ఆస్పత్రికి తరలించారు. ఈ దుర్ఘటనలో మరో 25 మంది కూడా గాయపడ్డారు. వీరందరూ నెల్లూరు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+