వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
రక్షణ శాఖకు నిధులుఒకె: సిన్హా
న్యూఢిల్లీ:
దేశ
రక్షణావసరాలు
తీర్చడానికి
ఈ
ఆర్థిక
సంవత్సరంలో
కేటాయించిన
65
కోట్ల
రూపాయల
బడ్జెట్
సరిపోతుందని
ఆర్థిక
మంత్రి
యశ్వంత్
సిన్హా
చెప్పారు.
పెట్రోలియం
శాఖ
మంత్రి
రామ్నాయక్తో
సమావేశమైన
అనంతరం
ఆయన
గురువారం
ఈ
విషయం
చెప్పారు.
రక్షణ
మంత్రిత్వ
శాఖ
అదనపు
నిధుల
కేటాయింపు
ప్రతిపాదన
ఏదీ
చేయలేదని,
ఒకవేళ
రక్షణ
మంత్రిత్వ
శాఖ
అదనపు
నిధులు
అడిగితే
ఆ
విషయం
పరిశీలిస్తామని
ఆయన
అన్నారు.
పాకిస్థాన్తో
సరిహద్దుల్లో
నెలకొన్న
ఉద్రిక్తతల
నేపథ్యంలో
ఆర్థిక
మంత్రి
ప్రకటన
వెలువడింది.
జాతీయ
భద్రత
విషయంలో
రాజీ
పడే
ప్రసక్తి
లేదని,
మన
సాయుధ
దళాల
అవసరాలన్నింటినీ
తీరుస్తున్నామని,
అవి
నిధులు,
ఆయిల్
లేదా
ఏ
విధమైన
అవసరాలైనా
సరేనని
ఆయన
అన్నారు.
Comments
Story first published: Thursday, December 27, 2001, 23:53 [IST]