వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ఐదుగురు చొరబాటుదారుల కాల్చివేత
శ్రీనగర్ః జమ్ముకాశ్మీర్ లోని రాజోరి ప్రాంతంలో పాక్ నుంచి భారత్ లోకి అక్రమంగా చొరబడేందుకు ప్రయత్నించిన వారిని భారత దళాలు కాల్చి చంపాయి. అత్యంత అధునాతన ఆయుధాలతో పలువురు పాకిస్తాన్ చొరబాటుదారులు మంగళవారం రాత్రి భారత భూభాగంలోకి చొరబడేందుకు ప్రయత్నించారు. భారత్సేనలు అప్రమత్తమై చొరబాటుదారులపై కాల్పులు జరిపాయి. ఈ కాల్పుల్లో ఐదుగురు పాకిస్తానీ చొరబాటు దారులు మరణించారని అధికారులు చెప్పారు.
Story first published: Wednesday, January 30, 2002, 23:53 [IST]